వేములవాడ వైద్యుల కృషి భేష్: హ‌రీష్‌రావు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వేముల‌వాడ ఏరియా ఆసుప‌త్రి వైద్యుల‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు అభినందించారు.
ఈ మేర‌కు ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంసించారు. మేకాలు కీలు మార్పిడి శ‌స్త్ర చికిత్స చేసిన డాక్ట‌ర్ల‌ను ఈ సంద‌ర్బంగా అభినందించారు. మున్ముందు మ‌రిన్ని అరుదైన ఆప‌రేష‌న్లు చేయాల‌ని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.