ప్రగతిభవన్లో ఆర్ అండ్బి, పంచాయతీరాజ్ శాఖలపై సిఎం సమీక్ష
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్ అండ్బి, పంచాయతీరాజ్ శాఖలపై గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై మంత్రులు, అధికారలుతో చర్చించారు. రోడ్డుల నిర్మాణంలో నాణ్యత పెంచే చర్యలపై, బాధ్యతల వికేంద్రీకరణపై సమీక్ష నిర్వహించారు. మరమ్మత్తులు చేపట్టవలసిన వాటి గురించి, ఆర్ అండ్బి శాఖలో నియామకాలు, కార్యాచరణపై కూడా చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
I may need your help. I tried many ways but couldn’t solve it, but after reading your article, I think you have a way to help me. I’m looking forward for your reply. Thanks.