వైద్య‌శాస్త్రంలో ఇద్ద‌రికి నోబెల్ పుర‌స్కారం

Nobel Prize in Medicine: 2024 సంవ‌త్స‌రానికి వైద్య‌శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తిని ఇద్ద‌రికి ప్ర‌క‌టించారు. స్వీడ‌న్‌లోని స్టాక్‌హోంలో ఉన్న క‌రోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ బృందం ఈ ప్ర‌క‌ట‌న చేసింది. మైక్కో ఆర్ ఎన్ ఎ ఆవిష్క‌ర‌ణ‌, పోస్ట్ ట్రాన్‌స్క్రిప్ష‌న‌ల్ జీన్ రెగ్ర‌యులేష‌న్‌లో దాని పాత్ర‌పై ప‌రిశోధ‌న‌ల‌కు గుర్తింపుగా విక్ట‌ర్ ఆంబ్రోస్‌, గ్యారీ ర‌వ్‌కున్‌కు ఈ పుర‌స్కారాలు వ‌రించాయి.

Leave A Reply

Your email address will not be published.