ఉపరాష్ట్రపతి ధన్ఖడ్తో ఎపి మంత్రి లోకేశ్ భేటీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఉపరాష్ట్రపతి ధన్ఖడ్తో ఎపి మంత్రి నారాలోకేశ్ భేటీ అయ్యారు. బుధవారం న్యూఢిల్లీలో సుమారు గంటపాటు ధన్ఖడ్తో సమావేశమయ్యారు. ఆంధ్రలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి కి వివరించారు. ఎపి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని లోకేశ్ కోరారు. ఎపి రాజధాని అమరావతి గురించి ఉపరాష్ట్రపతి అడిగారిన మంత్రి లోకేశ్ తెలిపారు.