AP: గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచుల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్

అమ‌రావ‌తి (CLiC2NEWS): గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచుల‌కు ఎపి ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. 15 ఆర్ధిక సంఘం నిధుల వినియోగానికి అనుమతినిచ్చింది. ఈ మేర‌కు పంచాయ‌తీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. జ‌న‌వ‌రి 5న చేసిన తీర్మానాల…

టిజిఎస్‌డిసిఎల్‌లో 8 మంది అవినీతి అధికారుల స‌స్పెన్ష‌న్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): టిజిఎస్‌పిడిసిఎల్ లో ఒకేసారి 8 మంది అధికారుల‌పై స‌స్పెన్ష‌న్‌ వేటు ప‌డింది. విద్యుత్ ఉద్యోగులు లంచాలు తీసుకున్న‌ట్లు తేల‌డంతో బుధ‌వారం అవినీతి ఇంజినీర్ల‌ను ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. స‌స్పెన్ష‌న్‌కు గురైన వారిలో…

క్యాతనపల్లిలో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలు

రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్ (CLiC2NEWS):  మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంగ‌ళ‌వారం ఉదయం 7 గంటల నుండి బుధ‌వారం సాయంత్రం 8గంట‌ల‌ వరకు (17-02-2026 నుండి 18-02-2026) సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్ అమల్లో ఉంటుందని…

హ‌త్య‌ కేసులో నిందితుడికి జీవితఖైదు

పెద్ద‌ప‌ల్లి (CLiC2NEWS):  ఒంట‌రి మ‌హిళ‌ల‌ను హ‌త్య చేసి, ఆమె మెడ‌లోని బంగారం దొంగిలించిన కేసులో నిందితుడికి జీవిత‌కాల కారాగార శిక్ష‌తో పాటు రూ.10వేల జ‌రిమానా విధించారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని కోదురుపాక గ్రామంలో కోదాటి…

విశాఖ‌ప‌ట్నం చేరుకున్న రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

విశాఖ (CLiC2NEWS): విశాఖ‌ప‌ట్ట‌ణం చేరుకున్న రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ముకు ఎపి గ‌వ‌ర్న‌ర్‌, డిప్యూటి సిఎం స్వాగ‌తం ప‌లికారు.  విశాఖ తీరంలో రేపు అంత‌ర్జాతీయ యుద్ద‌నౌక‌ల స‌మీక్ష - 2026 జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు…

TTD: మార్చి 3న శ్రీ‌వారి ఆల‌యం మూసివేత‌

తిరుమ‌ల (CLiC2NEWS): వ‌చ్చేనెల మూడ‌వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం మూసివేయ‌నున్న‌ట్లు టిటిడి వెల్ల‌డించింది. మార్చి 3న చంద్ర‌గ్ర‌హ‌ణం మ‌ధ్యాహ్నం 3.20 గంట‌ల నుండి సాయంత్రం 6.47 వ‌ర‌కు ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఆరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ఆల‌యం…

కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నూతన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్పా ఉమారాణి శ్రీనివాస్ ముదిరాజ్,…

ఇంట్లో నుండి బీరువా, న‌గ‌దును ఎత్తుకెళ్లిన దుండ‌గులు

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి ప‌ట్ట‌ణ శివారులోని పాత ఎస్‌పిఆర్ కాల‌నీలో సోమ‌వారం దొంగ‌త‌నం జ‌రిగింది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఓ ఇంటి నుండి న‌గ‌దుతో పాటు బీరువాను సైతం ఎత్తుకెళ్లిన‌ట్లు స‌మాచారం. సిసి కెమెరాల్లో రికార్డు అయిన పుటేజ్…

రేపు అహోబిలంలో ద‌ర్శ‌నాలు నిలిపివేత‌

ఆళ్ల‌గ‌డ్డ (CLiC2NEWS): అహోబిలం ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో రేపు ద‌ర్శ‌నాల‌ను నిలిపివేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 17వ తేదీ ఉద‌యం 10 గంటల నుండి సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నాలు నిలిపివేయ‌నున్న‌ట్లు ఆల‌య సిఎఒ రామానుజ‌న్ ప్ర‌క‌ట‌న‌లో…

రాష్ట్రంలోని రైతుల‌కు శుభ‌వార్త‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రైతుల‌కు స‌ర్కార్ శుభ‌వార్తనందించింది. వ‌రి బోన‌స్ బ‌కాయిల‌కు సంబంధించిన నిధుల‌ను విడుద‌ల చేసింది.  వ్య‌వ‌సాయం మ‌రింత లాభ‌దాయ‌కంగా మార్చడం, సాగును ప్రోత్స‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం  వ‌రి క్వింటాల్ పై…