AP: ఈ నెల 22 నుండి  విజ‌య‌వాడ ఉత్స‌వ్‌!

అమ‌రావ‌తి (CLiC2NEWS): విజ‌య‌వాడ ద‌స‌రా న‌వ‌రాత్రులు సంద‌ర్బంగా ఈ నెల 22వ తేదీ నుండి న‌గ‌రంలో విజ‌యవాడ ఉత్స‌వ్ పేరుతో 11 రోజులు  రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ ఎత్తున వేడుక‌లు నిర్వ‌హించ‌నుంది. దీని కోసం సెప్టెంబ‌ర్ 22 నుండి అక్టోబ‌ర్ 2వ వ‌ర‌కు…

త‌గ్గ‌నున్న కార్ల ధ‌ర‌లు..

వాహ‌న ప్రియుల‌కు శుభ‌వార్త‌. జిఎస్‌టి రేట్లలో త‌గ్గింపు వ‌ల‌న కార్ల ధ‌ర‌ల‌ను త‌గ్గ‌నున్నాయి. వాహ‌న త‌యారీ సంస్థ‌లు ధ‌ర‌ల త‌గ్గింపు ప్ర‌యోజ‌నాన్ని వినియోగ‌దారుల‌కు అందించ‌నున్నాయి. టాటా మోటార్స్‌, మ‌హీంద్రా, ట‌యోటా కిర్లోస్క‌ర్ , రెనో ఇండియా…

విశాఖ: పెట్రోలియం కంపెనీపై పిడుగు..  భారీ ఎత్తున‌ మంట‌లు 

విశాఖ (CLiC2NEWS): ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలో విశాఖ‌లో ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీపై పిడుగు ప‌డింది. దీంతో భారీ ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. పెట్రోల్ ఫిల్ట‌ర్ ట్యాంక్‌పై పిడుగు ప‌డ‌టంతో ఒక్క‌సారిగా…

AP: ఈ నెలాఖ‌రు వ‌ర‌కు వ‌ర్షాలు..!

విశాఖ‌ప‌ట్నం (CLiC2NEWS): తెలుగు ర‌ష్ట్రాల్లో సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (IMD) వెల్ల‌డించింది. ఈ నెల 13వ తేదీన బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, ఇది ప‌శ్చిమ‌-వాయువ్య…

ఆ బ్రిడ్జి కొట్టుకుపోయి ఎనిమిదేళ్ల‌వుతుంది..

విన‌గ‌డ‌ప (CLiC2NEWS): దాదాపు 20 గ్రామాల ప్ర‌జ‌లు రాక‌పోక‌లు సాగించే బ్రిడ్జి కూలిపోయి ఎనిమిదేళ్ల‌వుతుంది. 3 కిలో మీట‌ర్లు వెళ్లాలంటే 30 కిలోమీట‌ర్లు తిరిగి రావాల్సిన ప‌రిస్తితి. దాదాపు ఐదు ద‌శాబ్దాలుగా ఆంధ్రా-తెలంగాణ ప్ర‌జ‌లు ఆ ర‌హ‌దారిపై…

ఎల్ఐసిలో పోస్టుల‌కు ముగియ‌నున్న ద‌ర‌ఖాస్తు గ‌డువు

LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ అఫ్ ఇండియా ముంబ‌యి (LIC)లో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు ఎల్లుండితో ముగియ‌నుంది. సెప్టెంబ‌ర్ 8వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.700 గా ఉంది.…

మేడ్చ‌ల్ జిల్లాలో డ్ర‌గ్స్ త‌యారీ యూనిట్‌

మేడ్చ‌ల్ (CLiC2NEWS): జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో డ్ర‌గ్స్ త‌యారీ యూనిట్‌ను పోలీసులు గుర్తించారు. మ‌హారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వ‌హించి మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. ఫ్యాక్ట‌రీలో త‌యారైన డ్ర‌గ్స్‌ను దేశంలోని ఇత‌ర…

Delhi: ఎర్ర‌కోట‌లో బంగారు క‌ల‌శాలు చోరీ

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఎర్ర‌కోట‌లో సుమారు రూ.కోటి విలువ ఉండే బంగారు క‌ల‌శాలు చోరీకి గుర‌య్యాయి. సెప్టెంబ‌ర్ 3వ తేదీన ఎర్ర‌కోట‌లో ఓ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం జ‌రిగింది. పూజ కోసం వినియోగించిన బంగారు క‌ల‌శాలు.. 760 గ్రాముల…

డిఎస్‌సి సాధించిన రోడ్డు రోలర్ డ్రైవర్‌కు టిటిఒ అభినందనలు

మండపేట(CLiC2NEWS): రోడ్డు రోల‌ర్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న వ్య‌క్తి ఎపి డిఎస్‌సిలో విజ‌యం  సాధించాడు. మండ‌పేట మండలంలోని వెలగతోడు గ్రామానికి చెందిన ముల్లు సన్యాసిరావు రోడ్డు రోలర్ డ్రైవర్‌గా ప‌నిచేస్తున్నాడు. కుటుంబం కోసం ప‌నికి వెళ్తూ…

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న చోడే కృష్ణమూర్తి

మండపేట (CLiC2NEWS): మండ‌పేట మండ‌లోని కేశ‌వ‌రం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చోడే కృష్ణమూర్తి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమలాపురం గోదావరి భవన్‌లో కేశవరం జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్…