TGPSC: నోటిఫికేష‌న్ విడుద‌ల‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): వివిధ శాఖ‌ల్లో 290 పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TGPSC) మంగ‌ళ‌వారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. రోడ్లు భ‌వ‌నాల శాఖ‌లో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్ పోస్టులు, 49 అసిస్టెంట్…

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీకొని ఏడుగురు మృతి

సూర‌త్ (CLiC2NEWS): గుజ‌రాత్‌లోని సూర‌త్ జిల్లాలో రెండు ఆర్‌టిసి బ‌స్సులు ఢీకొని ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెందారు. మ‌రో 40 మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని సూర‌త్ జిల్లా బ‌ర్డోలి…

వ‌రుస‌గా రెండోసారి ఐపిఎల్ విజేత ఆర్‌సిబి

IPL Final RCB vs GT: ఐపిఎల్ 19వ సీజ‌న్ 2026 క‌ప్ ఆర్‌సిబి జ‌ట్టు సొంతం చేసుకుంది. వ‌రుస‌గా 18, 19 సీజ‌న్‌ల‌లో బెంగ‌ళూరు జట్టు క‌ప్‌ను గెలుచుకుంది. ఈ సీజ‌న్ ఫైన‌ల్‌లో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుతో…

IPL 19 Season Final: ఆర్‌సిబి ప‌రుగుల లక్ష్యం 156

IPL 19 Season Final:ఐపిఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆర్‌సిబి, గుజ‌రాత్ టైటాన్స్ త‌ల‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన టైటాన్స్ జ‌ట్టు 8వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్స్ వ‌రుస‌గా.. గిల్ 10 ప‌రుగులు,…

RCB vs GT: ఐపిఎల్ ఫైన‌ల్ పోరు..

అహ్మ‌దాబాద్ (CLiC2NEWS): అహ్మ‌దాబాద్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య ఐపిఎల్ ఫైన‌ల్ పోరు కొన‌సాగుతుంది. ఈ రెండు జ‌ట్ల‌లో గెలిచిన వారికి క‌ప్పు సొంతమ‌వుతుంది. ఐపిఎల్ 19వ సీజ‌న్ క‌ప్ ఎవ‌రి సొంత‌మ‌వుతుందో…

మోక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు..

  కామారెడ్డి (CLiC2NEWS):  కామారెడ్డి జిల్లా కేంద్రంలో  శుక్రవారం  ఉచిత మెగా వైద్య  శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మోక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని  విజయవంతంగా నిర్వ‌హించారు.   ఈ క్యాంపులో ఇసిజి, టు డిఇకొ, లిపిడ్ ప్రొఫైల్, రక్త…

AP: ఉచితంగా రెటీనోప‌తి ఇంజ‌క్ష‌న్‌లు!

విశాఖ(CLiC2NEWS): న‌గ‌రంలోని రామా టాకీస్ స‌మీపంలోని ప్రాంతీయ నేత్ర వైద్య‌శాల‌లో డ‌యాబెటిక్ రెటినోప‌తి పేరిట ప్ర‌త్యేక చికిత్స అందిస్తున్నారు. వృద్దుల్లో , మ‌ధుమేహం అదుపులో లేని వారిలో క్ర‌మంలో కంటిలో కీల‌క‌మైన రెటీనా ర‌క్త నాళాలు…

మ‌హ‌బూబాబాద్: మ‌హిళా దొంగ‌ల ముఠా అరెస్టు

మ‌హ‌బూబాబాద్ (CLiC2NEWS): ప‌ట్ట‌ణంలో మ‌హిళా దొంగ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప‌ట్ట‌ణంలో ఇటీవ‌ల ప‌లు ప్రాంతాల్లో న‌గ‌దును అప‌హ‌రించిన కేసులు న‌మోదు కాగా.. ఆ కేసుల‌కు సంబంధించిన ముగ్గురు మ‌హిళ‌ల‌ను అరెస్టు చేశారు. మ‌రో మ‌హిళ ప‌రారీలో…

ఏనుగు దంతాల స్మ‌గ్లింగ్‌.. మాజి అట‌వీశాఖ ఉద్యోగిని హ‌స్తం

మైసూరు (CLiC2NEWS): రూ.2 కోట్లు విలువ చేసే ఏనుగు దంతాల‌ను త‌ర‌లిస్తున్న వారిని అట‌వీశాఖ అధికారులు న‌లుగురుని అరెస్టు చేశారు. వీరు మైసూరు ప‌రిధిలో ఏనుగు దంతాల‌ను త‌ర‌లిస్తున్నారు. వీరిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అట‌వీశాఖ మాజి ఉద్యోగిని జ‌మునా రాణి…

లీట‌రుకు రూ.3 మేర పెరిగిన‌ పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు..

Petrol and diesel prices increased: ప‌శ్చిమాసియాలో కొన‌సాగుతున్న ఉద్రిక్త‌ల నేప‌థ్యంలో.. ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతాయంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా దేశంలో పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. లీట‌రు పెట్రోల్‌పై స‌గ‌టును రూ.3..…