ఏప్రిల్ 15 నుండి జాతీయ రహదారులపై కొత్త ఫీజు వసూలు
ఢిల్లీ (CLiC2NEWS): జాతీయ రహదారులపై ఈ నెల 15 నుండి కొత్త ఫీజు విధానం అమలులోకి రానుంది. రహదారులపై ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఓవర్ లోడ్తో వెళ్లే వాహనాలకు విధించే…