భవిష్య‌త్తులో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిల స‌మ‌స్య ఉండ‌దు: సిఎం రేవంత్ రెడ్డి

ఢిల్లి (CLiC2NEWS) : భ‌విష్య‌త్తులో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ (fee-reimbursement) బ‌కాయిల స‌మ‌స్య ఉండ‌ద‌ని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుండి ప్ర‌తి ఏడాది ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ చెల్లిస్తామ‌ని తెలిపారు.…

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌పై హైకోర్టు ఆగ్ర‌హం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌పై 63 కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్లు ఉన్నాయ‌ని తెలంగాణ ఉన్న‌త న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఒక ఉన్న‌తాధికారిగా ఉంటూ.. కోర్టు ఉత్త‌ర్వుల‌ను ధిక్క‌రించ‌డం స‌రికాద‌ని సూచించింది.   …

SBI: 9వ త‌ర‌గ‌తి నుండి ఉన్న‌త చ‌దువుల వ‌ర‌కు స్కాల‌ర్‌షిప్‌లు పొందే అవ‌కాశం..

SBI Scholarships: కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్ (CSR) కింద స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (SBI) ఫౌండేష‌న్ విద్యార్థుల‌కు ఉప‌కార వేత‌నాల‌ను అందించ‌నుంది. 9వ త‌ర‌గ‌తి నుండి మొద‌లుకొని ఆపైన విద్య‌ను అభ్య‌సించ‌ద‌ల‌చుకున్న వారంద‌రూ ఈ…

Godavarikhani: హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం

గోదావరిఖని (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్-- గోదావరిఖని(Godavarikhani) వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహించి, ఇటీవ‌ల మృతి చెందిన‌ హోంగార్డు బుట్టి శ్రీనివాస్ కుటుంబానికి సోమవారం రూ.49,000 ఆర్ధిక సాయం అంద‌జేశారు.…

Ramagundam: కరాటే విద్యార్థులకు గిన్నిస్ రికార్డులో స్థానం

రామగుండం (CLiC2NEWS): హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఏప్రిల్ 26న లార్జెస్ట్ కరాటే గిన్నిస్ వరల్డ్ రికార్డు కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2,900 మంది విద్యార్థులు, సీనియర్…

అరేపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు

భీమారం (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా భీమారం మండలం అరేపల్లి గ్రామంలో ఉచిత న్యాయ సలహా అవగాహన సదస్సు (న్యాయ విజ్ఞాన సదస్సు) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు కోర్టు జడ్జి పార్వతపు రవి హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఆయ‌న…

ఎపి డిసిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు శ‌స్త్ర చికిత్స‌..

ముంబ‌యి (CLiC2NEWS): న‌గ‌రంలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్ప‌త్రిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ (Pawan kalyan)కు శ‌నివారం శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించారు. ఆయ‌న కుడి భుజానికి ఆర్ధోపెడిక్ స‌ర్జ‌న్‌, స్పోర్ట్స్ మెడిసిన్…

లార్డ్స్‌లో శ‌త‌కం.. తొలి మ‌హిళా క్రికెట‌ర్ య‌స్తికా భాటియా..

లండ‌న్ (CLiC2NEWS): లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌, భార‌త్ మ‌ధ్య టెస్టు మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. భార‌త బ్యాట‌ర్ య‌స్తికా భాటియా (Yastika Bhatia) సెంచ‌రీ చేసి రికార్డు సృష్టించారు. దీంతో లార్డ్స్‌లో సెంచ‌రీ చేసిన తొలి మ‌హిళా…

Singer Janaki: ప్ర‌ముఖ గాయ‌ని, గాన కోకిల‌ ఎస్‌.జాన‌కి క‌న్నుమూత‌

Singer Janaki: ప్ర‌ముఖ గాయ‌ని, గాన‌కోకిల‌గా పేరుగాంచిన ఎస్‌.జానకి శ‌నివారం ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. వ‌యోధిక స‌మ‌స్య‌ల‌తో మైసూరులోని ఆసుప‌త్రిలో చికిత్స పొంద‌తూ ఆమె ఈరోజు క‌న్నుమూశారు. ఈ మేర‌కు ఆమె మ‌న‌వ‌రాలు ఆప్స‌ర ఇన్‌స్టా వేదిక‌గా…

విహార‌యాత్ర‌లో విషాదం.. 15 మంది భార‌త టూరిస్టులు మృతి

Vietnam: వియ‌త్నాం ప‌ర్య‌ట‌న‌కు భార‌తీయ టూరిస్టుల(tourists)లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం భార‌త్ నుండి  250 మంది వియ‌త్నాం యాత్ర‌కు  వెళ్ళారు. మూడు స్పీడు బోటుల‌లో వీరు  స‌ముద్రంలో విహరిస్తుండ‌గా.. ఒక బోటు బోల్తాప‌డి ఈ ప్ర‌మాదం…