India Corona: కొత్త‌గా 20,799 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 20,799 పాజిటివ్ కేసుల‌ను న‌మోదు అయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ సోమ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేశారు.

  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిత‌లో దేశంలో కొత్త‌గా 180 మంది మ‌ర‌ణించారు.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిత‌లో దేశంలో కొత్త‌గా 26,718 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.
  • ప్ర‌స్తుతం దేశంలో 2,64,458 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,48,997 మంది.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 90.79 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది.
Leave A Reply

Your email address will not be published.