తెలంగాణలో గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ఎంతో కాలంగా గ్రూప్ -1 నోటిఫికేష‌న్ ఎదుర‌చూస్తున్న నిరుద్యోగుల‌కు టిఎస్‌పిఎస్‌సి శుభ‌వార్తనందించింది. 503 పోస్టుల‌తో భారీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ప్ర‌భుత్వం తొలిసారిగా గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. ఇటీవ‌లే గ్రూప్స్ పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూలను తొల‌గిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిన‌దే. పోస్టుల‌ను ఇంట‌ర్వూలు లేకుండా కేవ‌లం ప్రిలిమ్స్‌, మెయిన్స్ ప‌రీక్ష‌ల ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. మే 2వ తేదీ నుండి 30వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు.

పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Leave A Reply

Your email address will not be published.