యుపిఎస్సి సివిల్స్ – 2021 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ (CLiC2NEWS): యుపిఎస్సి నిర్వహించిన సివిల్స్ 2021 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం 685 మందిని యుపిఎస్సి ఎంపిక చేసింది. ఈ ఫలితాల్లో మొదటి ర్యాంకు శృతి శర్మకు, రెండో ర్యాంకుఅంకిత అగర్వాల్కు, మూడో ర్యాంకు గామిని సింగ్లకు వచ్చాయి.
అఖిల భారత సర్వీసుల్లో మొత్తం 685 మంది ఎంపిక కాగా వీరిలో జనరల్ కోటాలో 244 మంది, ఇడబ్లుఎస్ నుంచి 73, ఒబిసి నుంచి 203, ఎస్సీ 105, ఎస్టి విభాగం నుంచి 60 మంది ఉన్నారు.
పోస్టుల వారీగా
- ఐఎఎస్ కు 180
- ఐపిఎస్ కు 200
- ఐఎఫ్ఎస్కు 37 మంది ఎంపికయ్యారు.
- సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎ కేటగిరికి 242 మంది
- గ్రూప్ బి సర్వీసులకు 90 మంది ఎంపికైనట్లు యుపిఎస్ సి ప్రకటించింది.
సత్తా చాటిన తెలంగాణ, ఎపి విద్యార్థులు
- యశ్వంత్ కుమర్ రెడ్డి -15వ ర్యాంకు
- పూసపాటి సాహిత్య 24వ ర్యాకు
- కొప్పిశెట్టి కిరణ్మయి 56 వ ర్యాకు
- శ్రీపూజ -62 వ ర్యాంకు
- గడ్డం సుధీర్ కుమార్రెడ్డి -69 వ ర్యాంకు
- అకునూరి నరేశ్ -117వ ర్యాంకు
- అరుగుల స్నేహ 136వ ర్యాంకు
- బి. చైతన్యరెడ్డి 161వ ర్యాంకు
- ఎస్ కమలేశ్వరరావు -297వ ర్యాంకు
- విద్యామరి శ్రీధర్ 336వ ర్యాంకు
- దిబ్బడ ఎస్వీ అశోక్ -350వ ర్యాంకు
- గుగులావత్ శరత్ నాయక్ -374వ ర్యాంకు
- నల్లమోతు బాలకృష్ణ -420వ ర్యాంకు
- ఉప్పులూరి చైతన్య -470వ ర్యాంకు
- మన్యాల అనిరుధ్ -564వ ర్యాంకు
- బిడ్డ అఖిల్ -566వ ర్యాంకు
- రంజిత్ కుమార్ -574వ ర్యాంకు
- పాండు విల్సన్ -602వ ర్యాంకు
- బాణావత్ అరవింద్ -623వ ర్యాంకు
- బచ్చు స్మరణ్రాజ్ -676
యుపిఎస్సి సివిల్స్ – 2021 ఫలితాల జాబితా
upsc result 2021