బాపట్ల జిల్లాలో ప్రమాదానికి గురైన అయ్యప్ప భక్తుల వాహనం.. నులుగురు మృతి
బాపట్ల (CLiC2NEWS): జిల్లాలో అయ్యప్ప భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలోని నులుపూడి గ్రామానికి చెందిన 23 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లి దీక్ష ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వారంతా తెనాలి నుండి టాటా ఏస్ వాహనంలో స్వగ్రామానికి బయలు దేరారు. వేమూరు మండలం జంపని సమీపంలోని చివుకులవారి చెరువు వద్ద వాహనం పోలీసు హెచ్చరిక బోర్డును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందరగా .. పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
Have you ever considered about adding a little bit
more than just your articles? I mean, what you say is important and everything.
But think of if you added some great images or videos to give your posts more, “pop”!
Your content is excellent but with images and
clips, this blog could definitely be one of the most beneficial in its field.
Great blog!