ఎపి డిప్యూటి సిఎం పవన్కల్యాణ్తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ను తెలంగాణకు చెందిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని డిప్యూటి సిఎం క్యాంపు కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం రంగనాథ్.. పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. ఈ మేరకు డిప్యూటి సిఎం కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ఇరువురు దాదాపు రెండు గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం.
Hi Dear, are you truly visiting this site on a regular basis, if so afterward you will without doubt take nice experience.