‘జ‌గ‌న‌న్నవిద్యా దీవెన’ ప‌థ‌కం కింద రూ.686 కోట్లు విడుద‌ల

అర్హులైన ప్ర‌తి పేద విద్యార్థికి పూర్తి ఫీజు రీయంబ‌ర్స్ మెంట్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ విద్యార్థుల‌కు పూర్తి ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ చెల్లిస్తున్నారు. ఈ సంవ‌త్స‌రం మూడో విడ‌త‌గా 11.03 ల‌క్ష‌ల మంది విద్యార్థుల ఉన్న‌త చ‌దువుల‌కు ఎటువంటి ఇబ్బంది క‌లుగ‌కుండా రూ. 686 కోట్లు విడుద‌ల చేశారు.
ఈసంద‌ర్భంగా సిఎం ‘విద్యార్థులు ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వ‌డానికి పేద‌రికం అడ్డుకాకూడ‌ద‌ని, అర్హులైన ప్ర‌తి పేద విద్యార్థికి పూర్తి ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ అమ‌లు చేస్తున్నాం’ అని ట్విట‌ర్‌లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.