Hyderabad: ప్ర‌జావాణి కార్య‌క్ర‌మానికి తాత్కాలిక విరామం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నూత‌న స‌ర్కార్ ప్ర‌జావాణి కార్య‌క్రమాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలోని ప్రజాభ‌వ‌న్‌లో నిర్వ‌హించే ప్ర‌జావాణి కార్య‌క్ర‌మానికి తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని అధికారులు రద్దు చేశారు. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత తిరిగి య‌థాత‌థంగా ప్ర‌జావాణి కొన‌సాగుతుందని అధికారులు తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.