ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ప్ర‌ధాని పోస్టు చేశారు..

“రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.“ అని పోస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.