కేంద్ర మంత్రి మాండ‌వియాను క‌లిసిన ఎపి సిఎం జ‌గ‌న్‌

ఢిల్లి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్ సుఖ్ మాండ‌వీయాను క‌లిశారు. కేంద్ర‌మంత్రిలో స‌మావేశ‌మైన సిఎం ఎపికి 13 వైద్య‌ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాల‌ని కోరారు. రాష్ట్రంలో నూత‌నంగా 13 జిల్లాల్లో ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో ప్ర‌తి జిల్లాకు మెడిక‌ల్ క‌ళాశాల ఏర్పాటు చేయాల‌ని సిఎం జ‌గ‌న్ కేంద్ర‌మంత్రిని విజ్ఞ‌ప్తిచేశారు.

Leave A Reply

Your email address will not be published.