శ్రీ‌వారి మెట్టు మార్గాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మ‌న్ సుబ్బారెడ్డి

తిరుప‌తి (CLiC2NEWS): తిరుమ‌లలో శ్రీ‌వారి మెట్టు మార్గాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టిటిడి) ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి గురువారం ప్రారంభించారు. మెట్టు మార్గం ద్వారా భ‌క్తుల‌కు ఉద‌యం 6 గంట‌ల నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తివ్వ‌నున్నారు. గ‌త సంవ‌త్సంరం న‌వంబ‌ర్‌లో కురిసిన వ‌ర్షానికి తిరుమ‌ల మెట్ల మార్గం, ఘాట్ రోడ్ ధ్వంసమయ్యింది. దీంతో టిటిడి యుద్ధప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌త్తులు చేసింది. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా టిటిడి చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, టిటిడి అధికారులు, పాల‌క‌మండ‌లి స‌భ్యులు పాల్గొన్నారు.

2 Comments
  1. Hi to all, how is the whole thing, I think every one
    is getting more from this web site, and your views are good designed for new people.

  2. hot girl says

    I found a simple steaming video! If you are looking with a view the unaltered, accepted to xxx

Leave A Reply

Your email address will not be published.