BUDGET-2023: మహిళలకు కొత్త పథకం

న్యూఢిల్లీ (CLiC2NEWS): 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్లో మహిళలకోసం కొత్త పథకం ప్రకటించింది. ఈ మేకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో ప్రకటించారు.
ఆజాదీకా అమృత మహోత్సవ్లో భాగంగా దేశంలో ని మహిళల కోసం కొత్త పతకం తీసుకొస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ను ప్రవేశ పెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ కొత్త పథకం అందుబాటులో ఉంటుందని మంత్రి ప్రకటించారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ పౌ 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు ఈ పథకంలో డిజాజిట్ చేయవచ్చని మంత్రి ప్రకటించారు.
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
BUDGET-2023: లోక్సభ ముందుకు కేంద్ర బడ్జెట్
BUDGET-2023: రైల్వేలకు రూ. 2.40 లక్షల కోట్లు
BUDGET-2023: గృహ కొనుగోలు దారులకు శుభవార్త
BUDGET-2023: దేశంలో పెరగను్న నర్సింగ్ కాలేజీలు
BUDGET-2023: ఎన్నికల వేళ కర్ణాటక రాష్ట్రానికి రూ. 5,300 కోట్ల కేటాయింపులు