Bhadrachalam: రేపటి నుంచి `జై శ్రీరామ్` ఇటుకల విక్రయం
భద్రాచలం (CLiC2NEWS): భద్రాచలం రామాలయంలో తయారవుతున్న జై శ్రీరామ్ పేరుతో గల ఇటుకలను రేపటి (ఆదివారం) నుంచి విక్రయించనున్నారు. ఈ ఇటుక ఒక్కోటి రూ. 60 ఉంటుందని అంచనా.
కొత్త ఇంటి నిర్మాణంలో తొలి ఇటుకగా వీటిని వాడితే శుభం…