ప్రయాగ్ రాజ్లో పోటెత్తిన భక్తజనం
ప్రయాగ్రాజ్ (CLiC2NEWS): యుపిలోని ప్రయాగ్రాజ్కు ఆదివారం భక్తులు భారీగా పోటెత్తారు. మౌని అమావాస్య ను పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారు…