Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Trending
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో 146 పోస్టులు
- రూ.70వేలు లంచం తీసుకుంటూ సిబిఐ చిక్కిన బిఐఎస్ జాయింట్ డైరెక్టర్..
- ఈదురు గాలులకు కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
- ఈ నెల 31న పనిచేయనున్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు
- ఐఆర్సిటిసి సౌత్జోన్లో 25 అప్రెంటిస్ ఖాళీలు
- భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్లో అప్రెంటిస్ ఖాళీలు..
- ఉగాది రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు.. మంత్రి ఉత్తమ్
- ATM: పరిమితి దాటితే విత్డ్రాపై ఛార్జ్ పెంపు..
- సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 209 పోస్టులు
- బిజెపి ఎమ్మెల్యే బసన గౌడపై ఆరేళ్లు బహిష్కరణ వేటు..
Browsing Category
క్రీడలు
IND vs AUS: భారత్ లక్ష్యం 265..
దుబాయ్ (CLiC2NEWS): ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా మంగళవారం సెమీ ఫైనల్లో భారత్ , ఆస్ట్రేలియాతో తలపడుతోంది.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 49.4 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటయింది. స్టీవ్ స్మిత్ 73 , అలెక్స్ 61 పరుగులు…
Read More...
Read More...
ప్రతిష్టాత్మక అవార్డ్కు నామినేట్ అయిన క్రికెటర్ పంత్..
Rishabh Pant: క్రికెటర్ రిషబ్ పంత్..ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డ్కు నామినేట్ అయిన భారత్ నుండి రెండో వ్యక్తిగా అరుదైన ఘనతను సాధించాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో 'కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్' పురస్కారానికి టీమ్…
Read More...
Read More...
న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో భారత్ విజయం
దుబాయ్ (CLiC2NEWS): ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టును 205పరుగులకే ఆలౌట్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్…
Read More...
Read More...
Champions Trophy: IND vs NZ.. భారత్ స్కోర్ 249/9
దుబాయ్ (CLiC2NEWS): దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫిలో ఆదివారం భారత్ , న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కొనసాగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.…
Read More...
Read More...
దాయాదుల జట్టుపై భారత్ విజయం
IND vs PAK: భారత్, పాక్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. 42.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు సాధించి పాక్పై విజయం సొంతం చేసుకుంది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు అద్భుతమైన…
Read More...
Read More...
ఐసిసి ఛైర్మన్ జైషాతో మంత్రి లోకేశ్ భేటీ..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాక్ మధ్య వన్డే మ్యాచ్ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా అభిమానులు టీమ్ ఇండియా విజయాన్ని కాంక్షిస్తున్నారు. ఈ పోరును వీక్షించేందుకు సినీప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. ఎపి మంత్రి…
Read More...
Read More...
ఛాంపియన్స్ ట్రోఫి.. భారత్ vs పాక్
IND vs PAK: దుబాయి వేదికగా భారత్ , పాకిస్థాన్ మధ్య ఛాంపియన్ ట్రోఫి మ్యాచ్ కొనసాగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటయింది. సౌద్ షకీల్ 62, మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు తీశారు.…
Read More...
Read More...
పాక్పై కివీస్ 60 పరుగుల తేడాతో విజయం
ఇస్లామాబాద్ (CLiC2NEWS): ఛాంపియన్స్ ట్రోఫి తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టా విజయం సాధించింది. కివీస్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు…
Read More...
Read More...
రోహిత్ శర్మ నిస్వార్థ ఆటగాడు.. రవిచంద్రన్ అశ్విన్
Aswin: భారత కెప్టెన్ రోహిత్ శర్మపై మాజి క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ విషయంలో నాకొక విషయం బాగా నచ్చుతుందని.. ఇప్పుఉన్న క్రికెటర్లలో అతడొక నిస్వార్థమైన క్రికెటర్గా అభివర్ణించాడు. ఒక వేళ…
Read More...
Read More...
భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరిస్ .. 142 పరుగుల తేడాతో ఘన విజయం
అహ్మదాబాద్ (CLiC2NEWS): ఇంగ్లాండ్తో జరిగిన మూడు వన్డే సిరీస్లో భారత్ 3-0లో క్లీన్స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 142 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమ్…
Read More...
Read More...