IND vs NZ: కివీస్ ముందు 386 పరుగుల భారీ లక్ష్యం
సాధించింది.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ (101), గిల్ (112) శతకాలు బాదారు. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడవ వన్డేలో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 28 ఓవర్లు ముగిసేసరికి భారత్ 230 పరుగులు చేసి.. 2 వికెట్లు కోల్పోయింది. 35 ఓవర్లో ఇషాన్ కిషన్ (17) పరుగులు చేసి రనౌటయ్యాడు. దీంతో 268 పరుగుల వద్ద భారత్ మూడవ వికెట్ కోల్పోయింది. 36.2 ఓవర్లో విరాట్ కోహ్లీ (36) ఔటయ్యాడు. సూర్యకుమార్ సైతం (14) నిరాశపరిచాడు. దీంతో భారత్ 293 పరుగులు చేసి ఐదవ వికెట్ కోల్పోయింది.