నామినేష‌న్ దాఖ‌లు చేసిన నోముల భ‌గ‌త్‌

నిడ‌మ‌నూరు: నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ కుమార్ ఇవాళ త‌న నామినేష‌న్‌ను నిడ‌మ‌నూరు ఆర్వో కార్యాల‌యంలో దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు మ‌హ‌ముద్ అలీ, జ‌గ‌దీశ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్, భాస్క‌ర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్న‌ప రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు హాజ‌రయ్యారు.

Leave A Reply

Your email address will not be published.