రాష్ట్రంలో రేప‌టి నుండి టెన్త్ ప‌రీక్ష‌ల హాల్ టికెట్లు జారీ..

హైదారాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23 నుండి జూన్ 1వ తేదీ వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి వార్షిక‌ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో హాల్ టికెట్ల‌ను రేప‌టి నుండి విద్యార్థులు త‌మ పాఠ‌శాల ప్రాధానోద్యాల‌యుల నుండి పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం సంచాల‌కుడు కృష్ణారావు తెలిపారు. గురువారం నుండి విద్యాశాఖ వెబ్‌సైట్‌లో కూడా హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు. www. bse. telangana.gov.in వెబ్‌సైట్ నుండి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చిన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.