ECI: ఎపికి ముగ్గురు ప్ర‌త్యేక ప‌రిశీల‌కులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆంధ్ర‌ప్ర‌దేవ్‌కు ముగ్గురు ప్ర‌త్యేక ప‌రిశీల‌కుల‌ను నియ‌మించింది. ఎపిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల దృష్ట్యా .. సాధార‌ణ ఎన్నిక‌ల అబ్జ‌ర్వ‌ర్‌గా రామ్‌మోహ‌న్ మిశ్రా, పోలీసు వ్య‌వ‌హారాల ప‌రిశీల‌కుడిగా దీప‌క్ మిశ్రా, ఎన్న‌కిల వ్య‌య ప‌రిశీల‌కుడిగా నీనా నిగ‌మ్‌ను నిమించారు. వ‌చ్చే వారం రోజుల్లో వీరు ముగ్గురు రాష్ట్రానికి రానున్నారు. వీరు జిల్లాల్లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తారు.

Leave A Reply

Your email address will not be published.