Kamareddy: సామాజిక అంశాల పై అవగాహన కార్యక్రమం
కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందంచే దేవునిపల్లి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై, టోల్ ఫ్రీ…