Telangana Global summit: ప్రారంభ‌మైన `గ్లోబ‌ల్ స‌మ్మిట్`

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన `తెలంగాణ‌ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్` సోమ‌వారం ప్రారంభ‌మైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచ‌ర్ సిటీలో 100 ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స‌ద‌స్సును…

పంచాంగం: డిసెంబ‌రు 7-13 (2025)

ఆదివారం, 07.12.25 ––––––––––––––––––––––– శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం తిథి: బ.తదియ రా.10.57 వరకు తదుపరి చవితి నక్షత్రం: ఆరుద్ర ఉ.10.34 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం: రా.9.58 నుండి 11.31 వరకు…

Kamareddy: సామాజిక అంశాల పై అవగాహన కార్యక్రమం

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేర‌కు కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందంచే దేవునిపల్లి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై, టోల్ ఫ్రీ…

ప‌ల్నాడులో రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

ప‌ల్నాడు (CLiC2NEWS): ప‌ల్నాడు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నాదేండ్ల మండ‌లం గ‌ణ‌ప‌వ‌రం స‌మీపంలోని బైపాస్ రోడ్డు పై ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముందుగా వెళ్తున్న లారీని వెనుక‌నుంచి కారు…

పుతిన్‌కు స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికిన మోడీ

న్యూఢిల్లీ (): రెండు రోజుల భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం సాయంత్రం న్యూఢిల్లీలోని పాలం విమానాశ్ర‌యానికి ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌యంగా విమానాశ్ర‌యానికి వెళ్లి పుతిన్‌ను…

`అఖండ‌-2` విడుద‌ల వాయిదా!

హైద‌రాబాద్ (CLiC2NEWS): బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో న‌ట‌సింహం బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా రూపొందిన `అఖండ‌-2` సినిమా వాయిదా ప‌డింది. ఈ చిత్రం విడుద‌ల‌పై గురువారం సాయంత్రం నుంచి కొన్ని గంట‌ల‌పాటు తీవ్ర సందిగ్ధ‌త నెల‌కొంది. ప‌లు టీవీ…

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి

రాయ్‌పూర్ (CLiC2NEWS): ఈ మ‌ధ్య కాలంలో డ‌జ‌న్ల‌కొద్ది మావోయిస్టులు లొంగిపోయిన విష‌యం తెలిసిందే.. అలాగే హిడ్మాలాంటి అగ్ర‌మావోయిస్టుతో పాటు ప‌లువురు ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయిన విష‌యం కూడా విధిత‌మే.. ఈ క్ర‌మంలో మావోయిస్టులకు, పోలీసుల‌కు మ‌ధ్య…

హైద‌రాబాద్‌లో గుండెపోటుతో ఎస్ఐ మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్‌లో పోలీసు స్టేష‌న్‌లో ఎస్ ఐ గుండెపోటుతో మృతి చెందిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. న‌గ‌రంలోని ఎల్ బి న‌గ‌ర్ పోలీసు ఠాణాలోనే ఎస్ ఐ సంజ‌య్ సావంత్ (58) గుండెపోటుతో మృతి చెందారు. మంగ‌ళ‌వారం రాత్రి పోలీసు…

బంగారంతో పోటీప‌డుతున్న వెండి!

హైద‌రాబాద్ (CLiC2NEWS): అవును... మీరు వింటున్న‌ది నిజ‌మే... ప్ర‌స్తుతం మార్కెట్‌లో వెండి బంగారంతో పోటీప‌డుతోంది.. సంవ‌త్స‌రం కింద‌ట కిలో వెండి ధ‌ర ల‌క్ష‌రూపాయ‌లు దాటితే.. వామ్మో..` అంటూ అంద‌రూ అవాక్క‌య్యారు. అదే జోరు ఇంకా కొనాసాగిస్తోంది…