షాద్‌న‌గ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదం.. తండ్రీ, కుమార్తె మృతి

షాద్‌న‌గ‌ర్ (CLiC2NEWS): ద్విచ‌క్ర వాహ‌నంపై వెళుతున్న తండ్రీ, కుమార్తె రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. ఈ ప్ర‌మాదం రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్ చౌర‌స్తాలో శ‌నివారం జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శంషాబాద్ వ‌ర్ధ‌మాన్ కాలేజ్‌లో…

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత నార్ల శ్రీ‌విద్య అరెస్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత నార్ల శ్రీ‌విద్యను హైద‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై రూ. 5ల‌క్ష‌ల రివార్డు ఉంది. నార్ల శ్రీ‌విద్య అలియాస్ క‌రుణ అలియాస్ రూప‌.. 1992లో మావోయిస్టు పార్టీలో చేరారు. చైత‌న్య మ‌హిళా…

భార‌త్ అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాలి: సిడిఎస్ అనిల్ చౌహాన్

Operation Sindoor: భార‌త్ 365 రోజులూ అప్ర‌మ‌త్తంగా ఉండాలని సిడిఎస్ అనిల్ చౌహాన్ హెచ్చ‌రించారు. యుద్దాల గ‌తి మారిపోతుంద‌ని.. భ‌విష్య‌త్తులో ద‌ళాల్లో ఇన్ఫో-టెక్తో పాటు స్కాల‌ర్ వారియ‌ర్స్ క‌ల‌గ‌లసి ఉంటాయ‌న్నారు. ఆయుధాలు, ఇత‌ర ప‌రిజ్ఞానం…

AP: ఆయుష్ విభాగంలో 358 పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్‌

అమరావ‌తి (CLiC2NEWS):ఎపి ఆయుష్ విభాగంలో ప‌లు పోస్టుల భ‌ర్తీ చేసేందుకు స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఆయుష్ విభాగంలో 358 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.  ఈ మేర‌కు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు. ఆయుష్ సేవ‌ల…

Warangal: మామునూరు ఎయిర్ పోర్ట్‌కు రూ.205 కోట్లు విడుద‌ల‌..

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): వరంగ‌ల్‌లో ఎయిర్‌పోర్టుకు నిధులు విడుద‌ల చేస్తూ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేక‌ర‌ణ నిమిత్తం రూ.205 కోట్లు విడుద‌ల చేసింది. మామునూరు వ‌ద్ద కొత్త బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి…

రూ.ల‌క్షకు కోడ‌లిని అమ్మేసిన అత్త‌మామ‌లు!

అర్ని (CLiC2NEWS): భ‌ర్తను కోల్పోయిన కోడ‌లు అత్త‌మామ‌ల ఇంట్లో నివ‌సిస్తుంది. ఆమెకు అండ‌గా నిల‌వాల్సిన అత్త‌మామాలు రూ.ల‌క్ష‌కు అమ్మేసారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలో యావ‌త్మ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అర్ని…

హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పోస్టులు

HSL: విశాఖ‌ప‌ట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో  ఖాళీగా ఉన్న  పోస్టుల‌ను భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. స‌బ్ మెరైన్‌, సివిల్, టెక్నిక‌ల్‌, హెచ్ ఆర్‌, సెక్కూరిటి, కార్పొరేట్ క‌మ్యూనికేష‌న్, డిజైన్, లీగ‌ల్ ,…

రష్యాలో కుప్ప‌కూలిన విమానం.. 49 మంది మృతి

An-24: అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఎఎన్‌-24 విమానం గురువారం కుప్ప‌కూలి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. 49 మందితో వెళుతున్న ఈ విమానం ర‌ష్యాలోని అమూర్ ప్రాంతంలో కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ప్ర‌యాణికులంద‌రూ మృతి చెందిన‌ట్లు స‌మాచారం.…

భారీ టెక్ కంపెనీల‌కు ట్రంప్ హెచ్చరిక‌..

వాషింగ్ట‌న్ (CLiC2NEWS): దేశంలో ల‌భించిన స్వేచ్ఛ‌ను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇత‌ర దేశాల్లో పెట్టుబ‌డులు పెడుతున్నాయ‌ని.. వాటిల్లో భార‌తీయుల‌ను నియ‌మించుకొని అమెరికన్లను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అమెరికా అద్య‌క్షుడు ట్రంప్ అన్నారు.…

Delhi: తెలంగాణ కుల‌గ‌ణ‌న‌ పై ప్ర‌జెంటేష‌న్..

ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో స‌ర్కార్ కుల‌గ‌ణ‌న స‌ర్వే నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపిలు, నేత‌ల‌కు కుల‌గ‌ణ‌న స‌ర్వేపై ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా సిఎం…