Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Trending
- రేపు మధ్యాహ్నం పదోతరగతి ఫలితాలు
- Kamareddy: రూపాయికే కంటి పరీక్షలు
- కవిత కొత్త పార్టీ TRS (టిఆర్ఎస్)
- ‘ఘోస్ట్ సైకిల్’ చూశారా..
- ట్రైబల్ వెల్ఫేర్పై మరిన్ని పరిశోధనలు అవసరం: ప్రొ. ప్రతాప్ రెడ్డి
- యశోద ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు: డా. గోపీచంద్
- హైకోర్టులో కెసిఆర్, హరీష్కు ఊరట
- రేపు ఎపి ఇంటర్ ఫలితాలు
- DOST: ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
- ఎల్లుండి తెలంగాణ ఇంటర్ ఫలితాలు
Browsing Category
క్రీడలు
దాయాదుల జట్టుపై భారత్ విజయం
IND vs PAK: భారత్, పాక్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. 42.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు సాధించి పాక్పై విజయం సొంతం చేసుకుంది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు అద్భుతమైన…
Read More...
Read More...
ఐసిసి ఛైర్మన్ జైషాతో మంత్రి లోకేశ్ భేటీ..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాక్ మధ్య వన్డే మ్యాచ్ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా అభిమానులు టీమ్ ఇండియా విజయాన్ని కాంక్షిస్తున్నారు. ఈ పోరును వీక్షించేందుకు సినీప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. ఎపి మంత్రి…
Read More...
Read More...
ఛాంపియన్స్ ట్రోఫి.. భారత్ vs పాక్
IND vs PAK: దుబాయి వేదికగా భారత్ , పాకిస్థాన్ మధ్య ఛాంపియన్ ట్రోఫి మ్యాచ్ కొనసాగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటయింది. సౌద్ షకీల్ 62, మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు తీశారు.…
Read More...
Read More...
పాక్పై కివీస్ 60 పరుగుల తేడాతో విజయం
ఇస్లామాబాద్ (CLiC2NEWS): ఛాంపియన్స్ ట్రోఫి తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టా విజయం సాధించింది. కివీస్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు…
Read More...
Read More...
రోహిత్ శర్మ నిస్వార్థ ఆటగాడు.. రవిచంద్రన్ అశ్విన్
Aswin: భారత కెప్టెన్ రోహిత్ శర్మపై మాజి క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ విషయంలో నాకొక విషయం బాగా నచ్చుతుందని.. ఇప్పుఉన్న క్రికెటర్లలో అతడొక నిస్వార్థమైన క్రికెటర్గా అభివర్ణించాడు. ఒక వేళ…
Read More...
Read More...
భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరిస్ .. 142 పరుగుల తేడాతో ఘన విజయం
అహ్మదాబాద్ (CLiC2NEWS): ఇంగ్లాండ్తో జరిగిన మూడు వన్డే సిరీస్లో భారత్ 3-0లో క్లీన్స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 142 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమ్…
Read More...
Read More...
4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై భారత్ విజయం
నాగ్పుర్ (CLiC2NEWS): ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా 4 విక వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టి20 సిరీస్ను టీమ్ ఇండియా జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే ఇపుడు…
Read More...
Read More...
తెలంగాణ యువ క్రీడాకారిణి త్రిషకు సిఎం అభినందనలు
హైదరాబాద్ (CLiC2NEWS): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష.. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అంటర్-19 మహిళల ప్రపంచకప్లో మొదటి సెంచరీ సాధించిన త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Read More...
Read More...
ఖొఖొ పురుషుల ప్రపంచకప్ భారత్ కైవసం
ఢిల్లీ (CLiC2NEWS): ఖొఖొ ప్రపంచకప్ లో భారత మహిళలు ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా పురుషుల ఖొఖొ ప్రపంచ కప్ను కూడా భారత్ కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఖొఖొ ప్రపంకప్ లో పురుషుల జట్టు విజయం సాధించింది.…
Read More...
Read More...
ఖొఖొ ప్రపంచకప్లో సత్తా చాటిన భారత అమ్మాయిల జట్టు
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఖొఖొ ప్రపంచకప్ లో భారత అమ్మాయిల జట్టు సత్తా చాటింది. ఆదివారం జరిగిన ఫైనల్ భారత్ 78-40తో నేపాల్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఖొఖొ ప్రపంచకప్ను…
Read More...
Read More...