Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Trending
- రేపు మధ్యాహ్నం పదోతరగతి ఫలితాలు
- Kamareddy: రూపాయికే కంటి పరీక్షలు
- కవిత కొత్త పార్టీ TRS (టిఆర్ఎస్)
- ‘ఘోస్ట్ సైకిల్’ చూశారా..
- ట్రైబల్ వెల్ఫేర్పై మరిన్ని పరిశోధనలు అవసరం: ప్రొ. ప్రతాప్ రెడ్డి
- యశోద ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు: డా. గోపీచంద్
- హైకోర్టులో కెసిఆర్, హరీష్కు ఊరట
- రేపు ఎపి ఇంటర్ ఫలితాలు
- DOST: ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
- ఎల్లుండి తెలంగాణ ఇంటర్ ఫలితాలు
Browsing Category
క్రీడలు
ఖేల్రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులను ప్రకటించిన కేంద్రం
ఢిల్లీ (CLiC2NEWS): క్రీడా రంగంలో విశేష ప్రతిభను కనబరిచిన పలువురు క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ పురస్కారాలను నలుగురికి…
Read More...
Read More...
భారత క్రికెటర్గా ఇదే నా చివరి రోజు.. రవిచంద్రన్ అశ్విన్
ASWIN: భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో అశ్విన్.. అన్ని ఫార్మాట్ల నుండి వీడ్కోలు చెబుతున్నా అన్నారు. అంతర్జాతీయ క్రికెట్కు ఇదే నా చివరి రోజు .. ఎన్నో…
Read More...
Read More...
ఆసీస్పై భారత్ 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం
Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంలో తొలిటెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. పెర్త్ వేదికగా ఆసీస్తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ 295 భారీ తేడాతో విజయం సొంతం చేసుకుంది . ఆసీస్ గడ్డపై భారత్కిదే…
Read More...
Read More...
ఐపిఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్లు
IPL Auction: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడుగా రిషబ్ పంత్ నిలిచాడు. లఖ్ననవూ ఏకంగా రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. 2025 మార్చి 14న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపిఎల్) ఆరంభం కానుంది. ఈనేపథ్యంలో 577 మంది ఆటగాళ్ల కోసం…
Read More...
Read More...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫి: భారత్ రెండో ఇన్నింగ్స్ 487/6
పెర్త్ (CLiC2NEWS): భారత్ -ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత్ 487/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమాయానికి టీమ్ ఇండియా వికెట్ నష్టపోకుండా ఓపెనర్లు 172 పరుగులు చేశారు. మూడో…
Read More...
Read More...
యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు..
Yashasvi Jaiswal : టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు (34) తీసిన క్రికెటర్గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో…
Read More...
Read More...
IND vs AUS: రెండో ఇన్నింగ్స్ .. భారత్ 172 రన్స్..
Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు 104పరుగులకే ఆలౌటయిన సంగతి తెలిసిందే. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల ఆధిక్యంలో టీమ్…
Read More...
Read More...
ముగిసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్
Border-Gavaskar Trophy 2024: ఆసీస్ మొదటి ఇన్నింగ్స్లో 104 పరుగులకు ఆలౌటయింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భాగంగా భారత్ , ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసాయి. ఓవర్నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు కొనసాగించిన ఆసీస్ 104 పరుగులకే…
Read More...
Read More...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు
Nithish Kumar: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా తొలి మ్యాచ్ ఆసీస్-భారత్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇద్దరు యువ క్రికెటర్లు అరంగేట్రం చేశారు. తెలుగు కుర్రాడు, పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలి టెస్టు తుది…
Read More...
Read More...
బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ: భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్
Boarder-Gavaskar Trophy 2024: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో తొలి టెస్ట్మ్యాచ్ పెర్త్ వేదికగా తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 150 పరగులకు ఆలౌటయింది. అనంతరం కంగారుల…
Read More...
Read More...