Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Trending
- వ్యాను బావిలోకి దూసుకెళ్లి.. ఘోర ప్రమాదం
- డిప్యూటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు 24
- అమెరికాలో ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థి!
- ఒంగోలులో విషాదం.. నీటి కుంటలో మునిగి నలుగురు చిన్నారులు మృతి
- TGPSC: నోటిఫికేషన్ విడుదల
- ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఏడుగురు మృతి
- వరుసగా రెండోసారి ఐపిఎల్ విజేత ఆర్సిబి
- మోక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు..
- AP: ఉచితంగా రెటీనోపతి ఇంజక్షన్లు!
- మహబూబాబాద్: మహిళా దొంగల ముఠా అరెస్టు
Browsing Category
క్రీడలు
ముగిసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్
Border-Gavaskar Trophy 2024: ఆసీస్ మొదటి ఇన్నింగ్స్లో 104 పరుగులకు ఆలౌటయింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భాగంగా భారత్ , ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసాయి. ఓవర్నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు కొనసాగించిన ఆసీస్ 104 పరుగులకే…
Read More...
Read More...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు
Nithish Kumar: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా తొలి మ్యాచ్ ఆసీస్-భారత్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇద్దరు యువ క్రికెటర్లు అరంగేట్రం చేశారు. తెలుగు కుర్రాడు, పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలి టెస్టు తుది…
Read More...
Read More...
బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ: భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్
Boarder-Gavaskar Trophy 2024: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో తొలి టెస్ట్మ్యాచ్ పెర్త్ వేదికగా తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 150 పరగులకు ఆలౌటయింది. అనంతరం కంగారుల…
Read More...
Read More...
మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేత భారత్
రాజ్గిర్ (CLiC2NEWS): మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ని భారత్ జట్టు కైవసం చేసుకుంది. బిహార్ లోని రాజ్గిర్ వేదికగా బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో 1-0 తేడాతో చైనాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. భారత్ ఈ టైటిల్ను సొంతం…
Read More...
Read More...
F4 రేస్ టైటిల్ గెలుచుకున్న నాగచైతన్య జట్టు
హైదరాబాద్ (CLiC2NEWS): కోయంబత్తూర్లో నిర్వహించిన డామినెంట్ షోలో అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్బర్డ్స్ F4 రేస్ టైటిల్ ను గెలుచుకుంది. రేసర్ అఖిల్ అలీఖాన్ టైటిల్ అందుకున్నాడు. హైదరాబాద్ బ్లాక్బర్డ్స్కు హీరో…
Read More...
Read More...
సఫారీల సొంత గడ్డపై భారత బ్యాటర్ల దూకుడు.. 3-1 తో సిరీస్ కైవసం
జొహెనెస్బర్గ్ (CLiC2NEWS): దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టి20 సిరీస్లో భారత్ 3-1 తేడాతో సిరీస్న్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన నాలుగో టి20 మ్యాచ్లో భారత్ బ్యాటర్లు ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో…
Read More...
Read More...
మూడో టి20 లో సఫారీలపై భారత్ విజయం
SA vs IND: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు టి20 సిరీస్లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో తెలుగు తేజం తిలక్ వర్మ 107 పరుగులతో అదరగొట్టాడు.…
Read More...
Read More...
ప్రపంచ బాక్సింగ్లో సత్తా చాటిన భారత్
WBFs World Title: డబ్ల్యూబిఎఫ్ ప్రపంచ బాక్సింగ్లో భారత బాక్సర్ మన్దీప్ ప్రపంచ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై బ్రిటన్ కు చెందిన బాక్సర్ను చిత్తు చేసి సూపర్ ఫెదర్వెయిట్ టైటిల్ గెలుచుకున్నాడు. కేమన్ ఐలాండ్…
Read More...
Read More...
ఎపి సిఎం చంద్రబాబుతో కపిల్దేవ్ భేటీ..
అమరావతి (CLiC2NEWS): భారత క్రికెట్ మాజి కెప్టెన్ కపిల్దేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. ఉండవల్లిలో ఎసిఎ అధ్యక్షుడు , విజయవాడెంపి కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో గోల్ఫోకోర్స్ ఏర్పాటుపై…
Read More...
Read More...
టి20 ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన జింబాబ్వే..
T20 : టి20 క్రికెట్లో జింబాబ్వే జట్టు ప్రపంచ రికార్డును సృష్టించింది. 20 ఓవర్లలో అత్యధికంగా 344 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. టి20 ప్రపంచకప్ సబ్ రిజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నిలో భాగంగా గాంబియాపై 344/4 స్కోర్ సాధించింది.…
Read More...
Read More...