Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Trending
- రేపు మధ్యాహ్నం పదోతరగతి ఫలితాలు
- Kamareddy: రూపాయికే కంటి పరీక్షలు
- కవిత కొత్త పార్టీ TRS (టిఆర్ఎస్)
- ‘ఘోస్ట్ సైకిల్’ చూశారా..
- ట్రైబల్ వెల్ఫేర్పై మరిన్ని పరిశోధనలు అవసరం: ప్రొ. ప్రతాప్ రెడ్డి
- యశోద ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు: డా. గోపీచంద్
- హైకోర్టులో కెసిఆర్, హరీష్కు ఊరట
- రేపు ఎపి ఇంటర్ ఫలితాలు
- DOST: ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
- ఎల్లుండి తెలంగాణ ఇంటర్ ఫలితాలు
Browsing Category
క్రీడలు
మహిళల టి20 ప్రపంచకప్.. ఆరు వికెట్ల తేడాతో పాకిస్థాన్పై విజయం
దుబాయి (CLiC2NEWS): మహిళల టి 20 ప్రపంచకప్ మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు పాకిస్థాన్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చూసిన హర్మన్ప్రీత్ ..సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై విజయంతో…
Read More...
Read More...
IND vs BAN: బంగ్లాతో తొలి టి20.. భారత్ ఘన విజయం
గ్వాలియర్ (CLiC2NEWS): బంగ్లాదేశ్తో మూడు టి20 ల సిరీస్లోని మొదటి మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. టెస్టు మ్యాచ్ల్లోని విజయోత్సాహం కొనసాగిస్తూ.. టీ20 తొలి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాజట్టుపై విజయం సాధించింది. ముందుగా…
Read More...
Read More...
INDW vs NZW: మహిళల టి20 తొలి మ్యాచ్లో ఓటమి
T20 World Cup: మహిళల టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భారత జట్టు పరాజయంపాలైంది. ప్రత్యర్థి న్యూజిలాండ్తో తలపడిన హర్మన్ప్రీత్ సేన.. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ను 160 పరుగులకే కట్టడిచేసింది. కానీ, 19 ఓవర్లలో…
Read More...
Read More...
చెస్ ఒలింపియాడ్లో భారత్కు ఒకేసారి రెండు స్వర్ణాలు
బుడాపెస్ట్ (CLiC2NEWS): 45వ చెస్ ఒలింపియాడ్లో భారత్ తొలిసారి రెండు పసిడి పతకాలు సాధించింది. పురుషుల మహిళల జట్లు తొలిసారి స్వర్ణం గెలుచుకొని రికార్డు సృష్టించాయి. పురుషుల జట్టుకు సంబంధించి స్లోవేనియాతో జరిగిన 11వ రౌండ్లో డి.…
Read More...
Read More...
చెస్ ఒలింపియాడ్లో తొలిసారి భారత్కు స్వర్ణం
బుడాపెస్ట్ (CLiC2NEWS): చెస్ ఒలింపియాడ్లో తొలిసారి స్వర్ణం కైవసం చేసుకుని భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల జట్టుకు సంబంధించి స్లోవేనియాతో జరిగిన 11వ రౌండ్లో డి. గుకేశ్.. వ్లాదిమిర్ ఫెదోసీవ్ను ఓడించగా.. జాన్ సుబెల్జ్పై అర్జున్…
Read More...
Read More...
అభిమానులు పంజాబ్ కింగ్స్ జట్టును కొత్తగా చూస్తారు: రికీ పాంటింగ్
ముంబయి (CLiC2NEWS): పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్గా ఆస్ర్టేలియా మాజీకెప్టెన్ రికీ పాటింగ్ నియమితులయ్యారు. ఈ మేకు పంజాబ్ కింగ్స్ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రధాని కోచ్గా చేసిన రికీ పాంటింగ్ను ఆ జట్టు తప్పించిన…
Read More...
Read More...
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న వినేశ్ ఫొగాట్
చండీగఢ్ (CLiC2NEWS): భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శుక్రవారం కాంగ్రెస్ పార్టి లో చేరారు. వినేశ్తోపాటు రెజ్లర్ బజరంగ్ పునియా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిరువురు పార్టి అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే నివాసానికి…
Read More...
Read More...
పారాలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్కు స్వర్ణం, రజతం, కాంస్యపతకాలు
పారిస్: పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో నితేశ్ కుమార్ పసిడి సాధించాడు. పురుషుల సింగిల్స్ ఎస్ ఎల్ 3లో 21-14 , 18-21, 23-21 తేడాతో డానియల్ బెతెల్ (బ్రిటన్) ను ఓడించాడు. టోక్యో పారాలింపిక్స్లో బెతెల్ రజతం గెలిచి ఈ సారి…
Read More...
Read More...
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ క్రికెటర్
Sports: ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అతను ఇంగ్లాండ్ తరపున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 1074, వన్డేల్లో 1450, టి20ల్లో 1892 పరుగులు చేశాడు. 37 ఏళ్ల…
Read More...
Read More...
పాక్ అథ్లెట్ నదీమ్కు పంజాబ్ సిఎం భారీ నజరానా..
ఇస్లామాబాద్ (CLiC2NEWS): పారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా రజతం , పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నదీమ్కు పాకిస్థాన్ ప్రముఖులు భారీ రివార్డులు ప్రకటించారు. తాజాగా…
Read More...
Read More...