Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Trending
- వ్యాను బావిలోకి దూసుకెళ్లి.. ఘోర ప్రమాదం
- డిప్యూటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు 24
- అమెరికాలో ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థి!
- ఒంగోలులో విషాదం.. నీటి కుంటలో మునిగి నలుగురు చిన్నారులు మృతి
- TGPSC: నోటిఫికేషన్ విడుదల
- ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఏడుగురు మృతి
- వరుసగా రెండోసారి ఐపిఎల్ విజేత ఆర్సిబి
- మోక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు..
- AP: ఉచితంగా రెటీనోపతి ఇంజక్షన్లు!
- మహబూబాబాద్: మహిళా దొంగల ముఠా అరెస్టు
Browsing Category
క్రీడలు
పారాలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్కు స్వర్ణం, రజతం, కాంస్యపతకాలు
పారిస్: పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో నితేశ్ కుమార్ పసిడి సాధించాడు. పురుషుల సింగిల్స్ ఎస్ ఎల్ 3లో 21-14 , 18-21, 23-21 తేడాతో డానియల్ బెతెల్ (బ్రిటన్) ను ఓడించాడు. టోక్యో పారాలింపిక్స్లో బెతెల్ రజతం గెలిచి ఈ సారి…
Read More...
Read More...
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ క్రికెటర్
Sports: ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అతను ఇంగ్లాండ్ తరపున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 1074, వన్డేల్లో 1450, టి20ల్లో 1892 పరుగులు చేశాడు. 37 ఏళ్ల…
Read More...
Read More...
పాక్ అథ్లెట్ నదీమ్కు పంజాబ్ సిఎం భారీ నజరానా..
ఇస్లామాబాద్ (CLiC2NEWS): పారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా రజతం , పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నదీమ్కు పాకిస్థాన్ ప్రముఖులు భారీ రివార్డులు ప్రకటించారు. తాజాగా…
Read More...
Read More...
కాంస్య పతక విజేత అమన్కు పవన్కల్యాణ్ విషెస్
అమరావతి (CLiC2NEWS): భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధింటం ఆనందంగా ఉందని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆమన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలయజేస్తున్నట్లు ఓ ప్రకటనలో…
Read More...
Read More...
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రజతం అందించిన నీరజ్..
Paris Olympics: నీరజ్ చోప్రా రజతంతో మెరిసాడు. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు వరుసగా కాంస్యాలే వస్తున్నాయి. ఆశలు పెట్టుకున్న వారు వెనుదిరిగారు. అందరి ఆశలు ఇక నీరజ్పైనే పెట్టుకున్నారు. స్వర్ణం అందిస్తాడని ఎదురు చూశరు. నిన్న…
Read More...
Read More...
భారత హాకీ జట్టుకు కాంస్యం..
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. దీంతో ఒలింపిక్స్ భారత పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఒలింపిక్స్లో భారత్ 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు కాంస్య పతకాలు దక్కించుకుంది. టోక్యో…
Read More...
Read More...
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు..
Paris Olympics: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఫైనల్కు దూసుకెళ్లింది. నంబర్వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫొగాట్ ఫైనల్కు పోరుకు సిద్ధమైంది. బుధవారం రాత్రి ఫైనల్ పోరు జరగనుంది. ఈ క్రమంలో ఒలింపిక్ కమిటి ఆమెపై అనర్హత వేటు…
Read More...
Read More...
కాంస్య పతకం కోసం చైనాతో తలపడనున్న మహేశ్వరి-అనంత్ జోడి
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో భారత్ జోడి మహేశ్వరి-అనంత్ చైనా తో తలపడనుంది. స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు.. మూడు రౌండ్లలో కలిపి 146 పాయింట్లు దక్కించుకొని నాలుగో స్థానంలో నిలిచిన ఈ జోడి కాంస్య పతక…
Read More...
Read More...
పారిస్ ఒలిపింక్స్: భారత్ షూటర్ స్వప్నిల్కు కాంస్యం
Paris Olympics: పారిస్ ఒలిపింక్స్లో భారత్కు మరో పతకం అందుకుంది. యువ షూటర్ స్వప్నిల్ .. మెన్స్ 3 పొజిషన్ షూటింగ్ లో 451.4 పాయింట్లు సాధించి, కాంస్య పతకం అందుకున్నాడు. చైనాకు చెందిన లియుకున్ 463.6) స్వర్ణం, ఉక్రెయిన్ షూటర్ కులిష్…
Read More...
Read More...
శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్లు.. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్
BCCI: మరికొన్ని రోజులలో భారత్ , శ్రీలంక జట్ల మధ్యా వన్డే, టి20 సిరీస్ల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టును బిసిసిఐ సెలక్షన్ కమిటి ప్రకటించింది. టి 20 జట్టుకు సూర్య కుమార్యాదవ్ కెప్టెన్గా ఉన్నాడు. వన్డే జట్టుకు…
Read More...
Read More...