Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Trending
- రేపు మధ్యాహ్నం పదోతరగతి ఫలితాలు
- Kamareddy: రూపాయికే కంటి పరీక్షలు
- కవిత కొత్త పార్టీ TRS (టిఆర్ఎస్)
- ‘ఘోస్ట్ సైకిల్’ చూశారా..
- ట్రైబల్ వెల్ఫేర్పై మరిన్ని పరిశోధనలు అవసరం: ప్రొ. ప్రతాప్ రెడ్డి
- యశోద ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు: డా. గోపీచంద్
- హైకోర్టులో కెసిఆర్, హరీష్కు ఊరట
- రేపు ఎపి ఇంటర్ ఫలితాలు
- DOST: ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
- ఎల్లుండి తెలంగాణ ఇంటర్ ఫలితాలు
Browsing Category
క్రీడలు
కాంస్య పతక విజేత అమన్కు పవన్కల్యాణ్ విషెస్
అమరావతి (CLiC2NEWS): భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధింటం ఆనందంగా ఉందని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆమన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలయజేస్తున్నట్లు ఓ ప్రకటనలో…
Read More...
Read More...
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రజతం అందించిన నీరజ్..
Paris Olympics: నీరజ్ చోప్రా రజతంతో మెరిసాడు. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు వరుసగా కాంస్యాలే వస్తున్నాయి. ఆశలు పెట్టుకున్న వారు వెనుదిరిగారు. అందరి ఆశలు ఇక నీరజ్పైనే పెట్టుకున్నారు. స్వర్ణం అందిస్తాడని ఎదురు చూశరు. నిన్న…
Read More...
Read More...
భారత హాకీ జట్టుకు కాంస్యం..
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. దీంతో ఒలింపిక్స్ భారత పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఒలింపిక్స్లో భారత్ 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు కాంస్య పతకాలు దక్కించుకుంది. టోక్యో…
Read More...
Read More...
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు..
Paris Olympics: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఫైనల్కు దూసుకెళ్లింది. నంబర్వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫొగాట్ ఫైనల్కు పోరుకు సిద్ధమైంది. బుధవారం రాత్రి ఫైనల్ పోరు జరగనుంది. ఈ క్రమంలో ఒలింపిక్ కమిటి ఆమెపై అనర్హత వేటు…
Read More...
Read More...
కాంస్య పతకం కోసం చైనాతో తలపడనున్న మహేశ్వరి-అనంత్ జోడి
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో భారత్ జోడి మహేశ్వరి-అనంత్ చైనా తో తలపడనుంది. స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు.. మూడు రౌండ్లలో కలిపి 146 పాయింట్లు దక్కించుకొని నాలుగో స్థానంలో నిలిచిన ఈ జోడి కాంస్య పతక…
Read More...
Read More...
పారిస్ ఒలిపింక్స్: భారత్ షూటర్ స్వప్నిల్కు కాంస్యం
Paris Olympics: పారిస్ ఒలిపింక్స్లో భారత్కు మరో పతకం అందుకుంది. యువ షూటర్ స్వప్నిల్ .. మెన్స్ 3 పొజిషన్ షూటింగ్ లో 451.4 పాయింట్లు సాధించి, కాంస్య పతకం అందుకున్నాడు. చైనాకు చెందిన లియుకున్ 463.6) స్వర్ణం, ఉక్రెయిన్ షూటర్ కులిష్…
Read More...
Read More...
శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్లు.. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్
BCCI: మరికొన్ని రోజులలో భారత్ , శ్రీలంక జట్ల మధ్యా వన్డే, టి20 సిరీస్ల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టును బిసిసిఐ సెలక్షన్ కమిటి ప్రకటించింది. టి 20 జట్టుకు సూర్య కుమార్యాదవ్ కెప్టెన్గా ఉన్నాడు. వన్డే జట్టుకు…
Read More...
Read More...
జింబాబ్వేతో ఆఖరి టి20 మ్యాచ్లోనూ భారత్దే విజయం..
ZIM vs IND: జింబాబ్వేతో జరిగిన ఐదు టి20ల సిరీస్ మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగో మ్యాచ్లోనే టీమ్ ఇండియా సిరీస్ సొంతం చేసుకుంది.…
Read More...
Read More...
ఐదు టి20ల సిరీస్ 3-1 తేడాతో భారత్ కైవసం..
ZIM vs IND: ఐదు టి20ల సిరీస్లో భాగంగా జింబాబ్వే జరిగిన నాలుగో టి20 మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు…
Read More...
Read More...
శ్రీలంకతో మూడు టి20 సిరీస్కు టీమ్ ఇండియా కెప్టెన్గా పాండ్య!
IND vs SL: జులై నెలాఖరున భారత్ శ్రీలంకతో మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. వన్డే సిరీస్కు రోహిత్, కోహ్లీ బుమ్రా దూరం ఉండనున్నారు. ఈ నేపథ్యంలో టి20 సిరీస్కు హార్దిక్ పాండ్య కెప్టెన్ గా వ్యవహించనున్నట్లు సమాచారం.…
Read More...
Read More...