TS: రాష్ట్రంలో ప‌లు కార్పొరేష‌న్‌ల‌కు ఛైర్మ‌న్‌లు ఖ‌రారు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ప‌లు కార్పొరేష‌న్ల‌కు కొత్త ఛైర్మ‌న్ల‌ను సిఎం కెసిఆర్ ఖ‌రారు చేశారు. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు త్వ‌ర‌లో వెలువ‌డ‌నున్నాయ‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల మూడు కార్పొరేష‌న్ల‌కు కొత్త ఛైర్మ‌న్‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన విష‌యంతెలిసిన‌దే.

కొత్త నియ‌మించిన‌ ఛైర్మ‌న్లు:

  • తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్      –  ఆకుల ల‌లిత
  • బేవ‌రేజ‌స్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్                                –   గ‌జ్టెల న‌గేశ్‌
  • స్టేట్ టెక్నాల‌జి స‌ర్వీసెస్ ఛైర్మ‌న్                            –   పాటిమీది జ‌గ‌న్మోహ‌న్ రావు
  • తెలంగాణ సాహిత్య అకాడ‌మి ఛైర్మ‌న్                     –   జూలూరి గౌరి శంక‌ర్‌
  • షీప్ అండ్ గోట్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్   –  డూదిమెట్ల బాల‌రాజు యాద‌వ్‌
Leave A Reply

Your email address will not be published.