Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Trending
- సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డిజెలకు అనుమతి లేదు
- AP: ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు రెండు డిఎలు
- మాజి ఎంపి మాలోత్ కవిత స్వగృహంలో వరలక్ష్మీ వత్రం
- 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం..
- గిరిజన సంక్షేమ సమస్యలను పరిష్కరించాలి: SFI
- SSC: ఇంటర్ అర్హతతో 2 వేల కేంద్ర ప్రభుత్వ కొలువులు
- ఎర్రవెల్లికి బయలుదేరిన మాజి ఎంపి మాలోత్ కవిత అరెస్టు
- Nandyal: జిల్లాలో 70 అంగన్వాడి పోస్టులు
- AP: సుళ్లూరుపేట, చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ కోతలు…….
- మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి.. నిందితుడికి 10 ఏళ్లు జైలుశిక్ష
Browsing Category
క్రీడలు
శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్లు.. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్
BCCI: మరికొన్ని రోజులలో భారత్ , శ్రీలంక జట్ల మధ్యా వన్డే, టి20 సిరీస్ల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టును బిసిసిఐ సెలక్షన్ కమిటి ప్రకటించింది. టి 20 జట్టుకు సూర్య కుమార్యాదవ్ కెప్టెన్గా ఉన్నాడు. వన్డే జట్టుకు…
Read More...
Read More...
జింబాబ్వేతో ఆఖరి టి20 మ్యాచ్లోనూ భారత్దే విజయం..
ZIM vs IND: జింబాబ్వేతో జరిగిన ఐదు టి20ల సిరీస్ మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగో మ్యాచ్లోనే టీమ్ ఇండియా సిరీస్ సొంతం చేసుకుంది.…
Read More...
Read More...
ఐదు టి20ల సిరీస్ 3-1 తేడాతో భారత్ కైవసం..
ZIM vs IND: ఐదు టి20ల సిరీస్లో భాగంగా జింబాబ్వే జరిగిన నాలుగో టి20 మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు…
Read More...
Read More...
శ్రీలంకతో మూడు టి20 సిరీస్కు టీమ్ ఇండియా కెప్టెన్గా పాండ్య!
IND vs SL: జులై నెలాఖరున భారత్ శ్రీలంకతో మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. వన్డే సిరీస్కు రోహిత్, కోహ్లీ బుమ్రా దూరం ఉండనున్నారు. ఈ నేపథ్యంలో టి20 సిరీస్కు హార్దిక్ పాండ్య కెప్టెన్ గా వ్యవహించనున్నట్లు సమాచారం.…
Read More...
Read More...
ఐదు టి20 సిరీస్: జింబాబ్వేపై 23 పరుగుల తేడాత్ భారత్ విజయం
Five T20 Series: జింబాబ్వే, భారత్ మధ్య జరుగుతున్న ఐదు టి20ల సిరీస్ లో మూడో మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాంటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. శుభ్మన్…
Read More...
Read More...
మహిళా టి20: దక్షిణాఫ్రికాపై భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం
చెన్నై (CLiC2NEWS): మహిళల టి20 మూడో మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టి20 సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య మూడో మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 84 పరుగులకే ఆలౌటైంది. 85…
Read More...
Read More...
జులై 26 నుండి పారిస్ ఒలింపిక్స్ 2024
Paris Olympic 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 జులై 26 న ప్రారంభం కానుంది. ఈ ఒలింపిక్స్కు వెళుతున్న భారత్ బృందానికి చెఫ్దే మిషన్గా షూటర్ గగన్ నారంగ్ నియమితులయ్యారు. షూటింగ్ విభాగంలో భారత్కు నారంగ్ నాలుగు ఒలింపిక్స్ పతకాలు…
Read More...
Read More...
మూడు టి20 సిరీస్.. INDw vs SAw
చైన్నై (CLiC2NEWS): చైన్నై వేదికగా జరుగుతున్న మూడు టి20 సిరీస్లో భాగంగా భారత మహిళా జట్టు, దక్షిణాఫ్రికా మహిళా జట్టు తో తలపడుతున్నాయి. రెండో టి20 మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6…
Read More...
Read More...
ZIM vs IND: భారత్ 100 పరుగుల తేడాతో విజయం
ZIM vs IND: జింబాబ్వేతో ఐదు టి20 ల సిరీస్లో మొదటి మ్యాచ్లో భారత్ తడబడి 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తాజాగా రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా 100 పరుగుల ఆధిక్యంతో జింబాబ్వేపై విజయం సాధించింది. అభిషేక్ శర్మ 100 శతకం సాధించాడు.…
Read More...
Read More...
టీమ్ ఇండియాకు రూ.11 కోట్ల ప్రైజ్ మనీ: మహారాష్ట్ర ప్రభుత్వం
టి20 ప్రపంచకప్ లో విజయం సాధించి టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం టీమ్ ఇండియాకు రూ. 11 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించింది. భారత్కు చేరుకున్న టి20 విజేతలకు ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోడీ టీమ్ ఇండియా క్రికెటర్లను పేరుపేరున…
Read More...
Read More...