ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో గూడ్స్‌ను ఢీకొన్న ప్యాసింజ‌ర్ రైలు

రాయ్‌పుర్‌ (CLiC2NEWS): ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బిలాస్‌పుర్‌లో మంగ‌ళ‌వారం రెండు రైళ్లు ఢీకొన్నాయి. లాల్ ఖ‌దాన్ ప్రాంతంలో నాలుగు గంట‌ల స‌మయంలో గూడ్స్ రైలును మెము ప్యాసింజ‌ర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది. గూడ్స్ రైలు పైకి కొన్నిబోగీలు ఎక్కాయి…

Rangareddy: చేవెళ్ల స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 19 మంది మృతి

రంగారెడ్డి (CLiC2NEWS): క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదం మ‌రువ‌క ముందే రంగారెడ్డి జిల్లాలో మ‌రో బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండ‌లం మీర్జాలగూడ స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో19 మంది ప్రాణాలు…

ఇంట‌ర్మీడియ‌ట్ అర్హ‌త‌తో రైల్వేస్‌లో భారీగా పోస్టులు

రైల్వేస్‌లో 3,058 పోస్టుల భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్హ‌త క‌లిగిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 2026 జ‌న‌వరి 1వ తేదీ నాటికి 18…

ఆర్మీలో మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌, క్ల‌ర్క్ పోస్టులు

ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్హ‌త క‌లిగి, ఇంగ్లిష్, హిందీ టైపింగ్ తెలిసి ఉన్న‌వారు ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. న‌వంబ‌ర్ 14వ తేదీ లోపు ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ఫీజు లేదు. నోటిఫికేష‌న్ నుండి…

జ‌న‌గామ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు

Faculty Posts at Janagama Government Medical College: బ‌యోకెమెస్ట్రి, ఫిజియాల‌జి, మైక్రోబ‌యాల‌జి, క‌మ్యూనిటి మెడిసిన్‌, జ‌న‌ర‌ల్ మెడిసిన్ , రెస్పిరేట‌రి మెడిసిన్‌, హాస్పిట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ఎపిడెమియాల‌జిస్ట్‌, పీడియాట్రిక్స్‌,…

IRCTC: హాస్పిటాలిటి మానిట‌ర్స్ పోస్టులు

IRCTC: ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్‌ టూరిజ‌మ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (IRCTC) లో 46 హాస్పిటాలిటి మానిట‌ర్స్ పోస్టులు క‌ల‌వు. ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తారు. బిఎస్స్‌సి (హాస్పిటాలిటి అండ్ హోటల్ అడ్మినిస్ట్రేష‌న్) లో…

మేయ‌ర్ దంప‌తుల హ‌త్య కేసు నిందితుల‌కు ఉరిశిక్ష

చిత్తూరు (CLiC2NEWS): 2015 న‌వంబ‌ర్‌ చిత్తూరులో అప్ప‌టి మేయ‌ర్ దంప‌తుల హ‌త్య జ‌రిగింది. ఈ కేసులో న్యాయ‌స్థానం నేడు తీర్పును వెలువ‌రించింది. కేసులో ఐదుగురు నిందితుల‌కు ప్ర‌మేయం ఉంద‌ని చిత్తూరు ఆరో అద‌న‌పు జిల్లా సెష‌న్స్ కోర్టు న్యాయ‌మూర్తి…

ఎపి డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ భేటీ

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను తెలంగాణకు చెందిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. మంగ‌ళ‌గిరిలోని డిప్యూటి సిఎం క్యాంపు కార్యాల‌యంలో ఈ రోజు సాయంత్రం రంగ‌నాథ్.. ప‌వ‌న్‌కల్యాణ్‌తో…

ఇక బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలు..!

ఢిల్లీ (CLiC2NEWS): బ్యాంకు ఖాతాదారులు త‌మ ఖాతాకు ఇక నుండి న‌లుగురేసి నామినీల‌ను నియ‌మించుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఒక‌రినే బ్యాంకు ఖాతాకు నామినీగా నియ‌మించే అవ‌కాశం ఉంది. అయితే న‌లుగురు నామినీలను నియ‌మించుకునే అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు కేంద్ర…

Pranamudra (ప్రాణముద్ర)

Pranamudra (ప్రాణముద్ర) - చేయువిధానం జ్ఞాన ముద్ర గురించి అందిరికి తెలిసే ఉంటుంది. ఇపుడు ప్రాణ ముద్ర గురించి తెలుసుకుందాం. జ్ఞాన ముద్ర వేసే ట‌పుడు ఏవిధంగా ఐతే కూర్చుంటామో అదేవిధంగా.. నేల మీద వజ్రాసనం లేదా సుఖాసనం లేదా పద్మాసనం లో కూర్చొని…