ఛత్తీస్గఢ్లో గూడ్స్ను ఢీకొన్న ప్యాసింజర్ రైలు
రాయ్పుర్ (CLiC2NEWS): ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్లో మంగళవారం రెండు రైళ్లు ఢీకొన్నాయి. లాల్ ఖదాన్ ప్రాంతంలో నాలుగు గంటల సమయంలో గూడ్స్ రైలును మెము ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది. గూడ్స్ రైలు పైకి కొన్నిబోగీలు ఎక్కాయి…