విశాఖ‌ప‌ట్నం చేరుకున్న రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

విశాఖ (CLiC2NEWS): విశాఖ‌ప‌ట్ట‌ణం చేరుకున్న రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ముకు ఎపి గ‌వ‌ర్న‌ర్‌, డిప్యూటి సిఎం స్వాగ‌తం ప‌లికారు.  విశాఖ తీరంలో రేపు అంత‌ర్జాతీయ యుద్ద‌నౌక‌ల స‌మీక్ష - 2026 జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు…

TTD: మార్చి 3న శ్రీ‌వారి ఆల‌యం మూసివేత‌

తిరుమ‌ల (CLiC2NEWS): వ‌చ్చేనెల మూడ‌వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం మూసివేయ‌నున్న‌ట్లు టిటిడి వెల్ల‌డించింది. మార్చి 3న చంద్ర‌గ్ర‌హ‌ణం మ‌ధ్యాహ్నం 3.20 గంట‌ల నుండి సాయంత్రం 6.47 వ‌ర‌కు ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఆరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ఆల‌యం…

కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నూతన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్పా ఉమారాణి శ్రీనివాస్ ముదిరాజ్,…

ఇంట్లో నుండి బీరువా, న‌గ‌దును ఎత్తుకెళ్లిన దుండ‌గులు

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి ప‌ట్ట‌ణ శివారులోని పాత ఎస్‌పిఆర్ కాల‌నీలో సోమ‌వారం దొంగ‌త‌నం జ‌రిగింది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఓ ఇంటి నుండి న‌గ‌దుతో పాటు బీరువాను సైతం ఎత్తుకెళ్లిన‌ట్లు స‌మాచారం. సిసి కెమెరాల్లో రికార్డు అయిన పుటేజ్…

రేపు అహోబిలంలో ద‌ర్శ‌నాలు నిలిపివేత‌

ఆళ్ల‌గ‌డ్డ (CLiC2NEWS): అహోబిలం ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో రేపు ద‌ర్శ‌నాల‌ను నిలిపివేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 17వ తేదీ ఉద‌యం 10 గంటల నుండి సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నాలు నిలిపివేయ‌నున్న‌ట్లు ఆల‌య సిఎఒ రామానుజ‌న్ ప్ర‌క‌ట‌న‌లో…

రాష్ట్రంలోని రైతుల‌కు శుభ‌వార్త‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రైతుల‌కు స‌ర్కార్ శుభ‌వార్తనందించింది. వ‌రి బోన‌స్ బ‌కాయిల‌కు సంబంధించిన నిధుల‌ను విడుద‌ల చేసింది.  వ్య‌వ‌సాయం మ‌రింత లాభ‌దాయ‌కంగా మార్చడం, సాగును ప్రోత్స‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం  వ‌రి క్వింటాల్ పై…

ఎల్లుండి మే నెల‌ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల టికెట్ల విడుద‌ల‌

తిరుమ‌ల‌ (CLiC2NEWS): మే నెల‌కు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల టికెట్ల‌ను బుధ‌వారం విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు టిటిడి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న సేవ కు సంబంధించి ఎల‌క్ట్రానిక్…

జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్ ప్రారంభం

 కామారెడ్డి ( CLiC2NEWS): జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్–2025 టోర్నమెంట్ 2వ ఎడిషన్ గురువారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , అదనపు కలెక్టర్ విక్టర్ హాజ‌ర‌య్యారు.…

రేపు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): రేపు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో తాగునీరు స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంద‌ని జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. మంజీరా ఫేజ్-2 లోని కలాబ్ గూర్, పటాన్‌చెరులో 25 సంవత్సరాలకు పైగా పాతబడిన హెచ్‌టి (హై టెన్షన్)…

NEET 2026: నీట్ నోటిఫికేష‌న్‌ విడుద‌ల‌

NEET UG 2026: వైద్య విద్య‌లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే నీట్ (NEET 2026) ప‌రీక్ష‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 8వ తేదీ నుండి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీతో పాటు దేశ‌వ్యాప్తంగా 13 బాష‌ల్లో ఈ ప‌రీక్ష…