సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 2,861 ఎస్ఐ పోస్టులు

ఢిల్లీ పోలీస్‌, సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో భారీగా స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. మెత్తం పోస్టులు 2,861 క‌ల‌వు. గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.…

బిసిల‌కు 42% రిజ‌ర్వేష‌న్లు కేటాయిస్తూ జివో విడుద‌ల‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బిసిల‌కు 42% రిజ‌ర్వేష‌న్ల అమ‌లుకు ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఇటీవ‌ల మంత్రి మండ‌లి నిర్ణ‌యించింది. తాజాగా దీనిపై బిసి సంక్షేమ శాఖ జిఓను విడుద‌ల చేసింది. డెడికేటెడ్ కమిష‌న్…

తెలంగాణ నూత‌న డిజిపిగా శివ‌ధ‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర నూత‌న డిజిపిగా శివ‌ధ‌ర్ రెడ్డి నియ‌మితుల‌య్యారు. 2023 నుండి శివ‌ధ‌ర్ రెడ్డి ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌న 2014-2016 మ‌ధ్య‌ తెలంగాణ రాష్ట్రానికి మొద‌టి ఇంటిలిజెన్స్ చీఫ్‌గా…

వాంకిడి: నీటి మ‌డుగులో మునిగి న‌లుగురు మృతి

వాంకిడి (CLiC2NEWS): నీటి మ‌డుగులో మునిగి న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌ర‌ణించిన వారిలో ముగ్గురు చిన్నారులు, మ‌హిళ ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌ కొమ‌రం భీం జిల్లా వాంకిడి మండ‌లం డాబా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పొలంలో…

ఎపి క్రికెట్ అసోసియేష‌న్ కొత్త కోచ్ న్యూజిలాండ్ మాజి క్రికెట‌ర్ గ్యారి స్టీడ్‌

విశాఖ‌ (CLiC2NEWS): ఆంధ్ర ప్ర‌దేశ్ క్రికెట్ అసోసియేష‌న్ కు నూత‌న కోచ్‌గా న్యూజిలాండ్ మాజి క్రికెట‌ర్ గ్యారి స్టీడ్‌ను నియ‌మితుల‌య్యారు. ఎసిఎ రంజీ క్రికెట్ సీజ‌న్ 2025-26 పురుషుల జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. రాష్ట్ర స్థాయి…

Hyderabad: ఏకంగా స్కూల్‌లోనే మ‌త్తు ప‌దార్థాల‌ త‌యారీ!

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఓ వైపు పాఠ‌శాల న‌డుపుతూ.. అదే పాఠ‌శాల‌లో మ‌త్తు ప‌దార్థాలు త‌యారు చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ పాత బోయిన్ పల్లిలోని మేధా ప్రైవేటు పాఠ‌శాల‌లో అల్ప్రాజోలం త‌యారు చేస్తున్న‌ట్లు స‌మాచారంతో ఈగ‌ల్…

మెకాన్ లిమిటెడ్‌లో 47 ఇంజినీరింగ్ పోస్టులు

MECON: సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్, ఎన్‌స్ట్రుమెంటేష‌న్, మెకానిక‌ల్ , టెలిక‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాంచీలోని మెకాన్ లిమిటెడ్‌లో మొత్తం 47 ఇంజినీరింగ్ పోస్టుల‌ను…

కోడుమూరు: విద్యార్థుల‌పై తేనెటీగ‌ల‌ దాడి

కోడుమూరు: (CLiC2NEWS) తేనెటీగ‌ల‌ దాడిలో ఒకే స్కూల్‌లో 112 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా కోడుమూరు మోడ‌ల్ స్కూల్ లో చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులపై తేనెటీగ‌లు దాడిచేశాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఉపాధ్యాయులు ,…

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 120 పోస్టులు

RBI: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో 120 ఆఫీస‌ర్ గ్రేడ్‌-బి  పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 30 వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.850 గా నిర్ణ‌యించారు. ఎస్‌సి/  ఎస్‌టి/  పిడ‌బ్ల్యుబిడిలకు…

నిజామాబాద్: బోధ‌న్‌లో ఉగ్ర క‌ల‌క‌లం..

బోధ‌న్ (CLiC2NEWS): నిజామాబాద్ జిల్లా బోధ‌న్ ప‌ట్ట‌ణంలో బుధ‌వారం ఎన్ ఐఎ అధికారులు అనుమానిత ఉగ్ర‌వాదిని అదుపులోకి తీసుకున్నారు. తెల్ల‌వారు జామున స్థానిక పోలీసుల స‌హ‌కారంతో ఎన్ ఐఎ, ప‌టియాలా పోలీసులు బోధ‌న్ ప‌ట్ట‌ణంలో త‌నిఖీలు చేప‌ట్టారు.…