పుత్తూరులో విషాదం.. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఉరేసి, క‌న్న‌త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌..

పుత్తూరు (CLiC2NEWS): వారిది ప్రేమ వివాహం.. పెద్ద‌ల‌ను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. 'ఊరంతా అప్పులు చేసి, తీర్చ‌లేనంటే.. నేనేం చేయాలి' అంటూ.. లేఖ రాసి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఉరేసి, తానూ ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య…

కళాకారులు (Folk artists)

క్షణం క్షణం జారిపోతున్న ఇసుక రేణువులా కనుమరుగై పోతున్నారు జానపద కళాకారులు పల్లె జీవనం నుంచి పుట్టుకొచ్చిన జానపద కళలెన్నో ఆధునిక వినోద సాధనాల వల్ల ఆదరణ తగ్గి కనుమరుగై పోతున్నారు జానపద కళాకారులు జానెడు పొట్ట నింపుకోవడానికి పడరాని పాట్లు…

ఆరు రోజులుగా హ‌డ‌లెత్తించిన పెద్ద‌పులి చిక్కింది

క‌డియం (CLiC2NEWS): తూర్పుగోదావ‌రి జిల్లాలోని ప‌లు గ్రామాల్లో సంచ‌రించి ప్ర‌జ‌ల‌ను హ‌డ‌లెత్తించిన పెద్ద‌పులి ఎట్ట‌కేల‌కు చిక్కింది. జిల్లాలోని రాయ‌వ‌రం మండ‌లంలోని కూర్మాపురంలోని ఓ పాడుబ‌డ్డ ఇంటిలో పెద్ద‌పులి ఉన్న‌ట్లు అందిన స‌మాచారంతో అట‌వీ…

TG ICET: ఐసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

హైద‌రాబాద్(CLiC2NEWS) :  రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల‌లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ఐసెట్ ప‌రీక్షకు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2026-27 విద్యా సంవ‌త్స‌రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరాల‌నుకునే విద్యార్థులు ద‌ర‌ఖాస్తు…

ఒకేసారి రూ.67 వేలు త‌గ్గిన వెండి ధ‌ర‌!

ఢిల్లీ (CLiC2NEWS): బంగారం , వెండి ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన కొన్ని నెల‌ల్లో ఎప్పుడూ లేని స్థాయిలో బంగారం , వెండి ధ‌ర‌లు న‌మోద‌య్యాయి. అయితే, వీటి ధ‌ర‌లు ఒక్క‌సారిగా ప‌త‌నం అయ్యాయి. ప్యూచ‌ర్ మార్కెట్ లో వెండి ధ‌ర…

Medaram: మేడారంకు పోటెత్తిన భ‌క్తులు

మేడారం (CLiC2NEWS): మేడారం మ‌హాజాత‌ర‌కు భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకునేందుకు రాష్ట్రంలోని న‌లు మూల‌ల‌నుండి భ‌క్త‌జ‌నం పోటెత్తారు. జంప‌న్న వాగులో స్నానాలు ఆచ‌రించి గ‌ద్దెల వ‌ద్ద అమ్మ‌వార్ల‌ను…

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం

కామారెడ్డి (CLiC2NEWS): రాబోయే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బుధవారం నిర్వహించిన వీడియో…

రూ.3 ల‌క్ష‌లు దాటిన కిలో వెండి..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ నెల‌లో కిలో వెండి ధ‌ర రూ. 2.35 ల‌క్ష‌లు ఉండ‌గా.. తాజాగా రూ.3 ల‌క్ష‌ల మార్క్ దాటింది. ఇప్ప‌టి వ‌ర‌కు వెండి ధ‌ర రూ. 66 వేల‌కు పెరగ‌డం గ‌మ‌నార్హం. ఒక్క రోజులో రూ. 13,553 పెరిగి రూ. 3,01,315కి…

కామారెడ్డి: రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

కామారెడ్డి (CLiC2NEWS): రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి రాజేష్ చంద్ర, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డిస్ట్రిక్ట్ లీగల్…

Kamareddy: రక్తదానంతో తలసేమియా వ్యాధి చిన్నారులను కాపాడాలి

కామారెడ్డి (CLiC2NEWS): రక్తదానంతో తలసేమియా వ్యాధి చిన్నారులను కాపాడాల‌ని జిల్లా ఎస్‌పి రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సూపరిడెండ్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్లను ఎస్‌పి…