పుత్తూరులో విషాదం.. ఇద్దరు పిల్లలకు ఉరేసి, కన్నతల్లి ఆత్మహత్య..
పుత్తూరు (CLiC2NEWS): వారిది ప్రేమ వివాహం.. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు. 'ఊరంతా అప్పులు చేసి, తీర్చలేనంటే.. నేనేం చేయాలి' అంటూ.. లేఖ రాసి తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఉరేసుకుని ఆత్మహత్య…