AP: అటో డ్రైవ‌ర్‌ల‌కు ద‌స‌రా కానుక‌

అనంత‌పురం (CLiC2NEWS): ఎపిలో ఆటో డ్రైవ‌ర్‌ల‌కు ద‌స‌రా కానుక అందించ‌నున్నారు. ఆటో మిత్ర పేరుతో రూ.15వేల ఆర్ధిక సాయం అందించునున్న‌ట్లు సిఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అనంత‌పురంలో సూప‌ర్ సిక్స్.. సూప‌ర్ హిట్ బ‌హిరంగ స‌భ‌లో సిఎం ప్ర‌సంగించారు. ఈ…

హెచ్ఎల్ఎల్ ఇన్‌ఫ్రాటెక్ స‌ర్వీస్‌లొ 31 మేనేజ‌ర్ పోస్టులు

HLL: ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ ఇన్‌ఫ్రాటెక్ స‌ర్వీసెస్ లిమిటెడ్ లో 31 మేనేజ‌ర్ పోస్టులు క‌ల‌వు. దేశ‌వ్యాప్త కార్యాల‌యాలు/ ప్రాజెక్టుల కోసం రెగ్యుల‌ర్ / ఫిక్సెడ్ ట‌ర్మ్ ప్రాతిప‌దిక‌న…

ఇక‌ నుండి ఓయులో ఎఐ, ఎంఎల్ నైపుణ్యాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉస్మానియా ఇంజినీరింగ్ క‌ళాశాల విద్యార్థుల‌కు ఇక‌నుండి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(AI), మిష‌న్ లెర్నింగ్ (ML), డేటా అన‌లిటిక్స్ రంగాల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. దీని ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకు చ‌ర్య‌లు…

రూ.30కోట్ల‌తో నిర్మిస్తే రూ.200 కోట్లు వ‌సూలు చేసిన చిత్రం

Lokha Chapter 1 Chandra: తెలుగు ప్రేక్ష‌కుల సుప‌రిచితుడు అయిన మ‌ల‌యాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ నిర్మించిన చిత్రం లోక చాప్ట‌ర్ 1: చంద్ర (తెలుగులో కొత్త లోక‌) . ఈ చిత్రం ఆగ‌స్టు 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. అద్భుత విజ‌యాన్ని సొంతం…

ఆల్‌టైమ్ గ‌రిష్టానికి బంగారం ధ‌ర‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప‌సిడి ధ‌ర రోజురోజుకీ పెరుగుతూ ఉంది.  దేశీయ ప్యూచ‌ర్ మార్కెట్‌లో  మంగ‌ళ‌వారం పసిడి ధ‌ర ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.  10 గ్రాముల బంగారం ధ‌ర‌ రూ.723 మేర పెరిగి రూ. 1,10,312కు చేరింది. దేశీయ మ‌ల్టీ క‌మెడిటి…

రూ.4ల‌క్ష‌ల లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన టౌన్ ప్లానింగ్‌ అధికారిణి

హైద‌రాబాద్ (CLiC2NEWS): నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధ‌క శాఖ అధికారులకు చిక్కారు. రూ. 4 ల‌క్ష‌ల లంచం తీసుకుంటూ నార్సింగి మున్సిప‌ల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మ‌ణిహారిక ఎసిబికి ప‌ట్టుబ‌డ్డారు. మంచిరేవుల‌లో…

భార‌త 17వ ఉప రాష్ట్రప‌తిగా సిపి రాధాకృష్ణ‌న్

ఢిల్లీ (CLiC2NEWS): భార‌త 17 వ ఉప రాష్ట్రప‌తి ఎన్నిక మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ ఎన్నిక‌లో ఎన్‌డిఎ కూట‌మి అభ్య‌ర్థి సిపి రాధా కృష్ణ‌న్ విజ‌యం సాధించారు. 1957 అక్టోబ‌ర్ 20న త‌మిళ‌నాడులోని తిరుప్పుర్‌లో  రాధాకృష్ణ‌న్ జ‌న్మించారు. కాలేజి రోజుల్లో…

ఉప రాష్ట్రప‌తిగా సిపి రాధాకృష్ణ‌న్ విజ‌యం

ఢిల్లీ (CLiC2NEWS): ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌లో ఎన్‌డిఎ కూట‌మి అభ్య‌ర్థి సిపి రాధా కృష్ణ‌న్ ఘ‌న విజ‌యం సాధించారు. ఈ మేర‌కు రాజ్యస‌భ సెక్ర‌ట‌రీ ప్ర‌క‌టించారు. రాధాకృష్ణ‌న్ ప్ర‌త్య‌ర్థి అయిన విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్…

గోదావ‌రి తాగునీటి స‌ర‌ఫ‌రా ప్రాజెక్టు ప‌నుల‌కు సిఎం శంక‌స్థాప‌న‌

గండిపేట (CLiC2NEWS): మూసీ పున‌రుజ్జీవ‌నంలో భాగంగా ఉస్మాన్ సాగ‌ర్ వ‌ద్ద గోదావ‌రి తాగునీటి స‌ర‌ఫ‌రా పథ‌కం ఫేజ్ 2,3 ప్రాజెక్టు ప‌నుల‌కు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. రూ.7,360 కోట్ల‌తో రెండేళ్ల‌లో ఈ ప‌నులు పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం…

బిజెపి నూత‌న‌ తెలంగాణ రాష్ట్ర క‌మిటి

హైద‌రాబాద్ (CLiC2NEWS): భార‌తీయ జ‌న‌తా పార్టి తెలంగాణ రాష్ట్ర క‌మిటిని అధిష్టానం ప్ర‌క‌టించింది. ముగ్గ‌రు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో పాటు ఎనిమిది మంది రాష్ట్ర ఉపాధ్య‌క్షులతో కూడిన క‌మిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా…