రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ముందుకొచ్చాయి. వివిధ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంలో ఎంఒయులు…