మేయ‌ర్ దంప‌తుల హ‌త్య కేసు నిందితుల‌కు ఉరిశిక్ష

చిత్తూరు (CLiC2NEWS): 2015 న‌వంబ‌ర్‌ చిత్తూరులో అప్ప‌టి మేయ‌ర్ దంప‌తుల హ‌త్య జ‌రిగింది. ఈ కేసులో న్యాయ‌స్థానం నేడు తీర్పును వెలువ‌రించింది. కేసులో ఐదుగురు నిందితుల‌కు ప్ర‌మేయం ఉంద‌ని చిత్తూరు ఆరో అద‌న‌పు జిల్లా సెష‌న్స్ కోర్టు న్యాయ‌మూర్తి…

ఎపి డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ భేటీ

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను తెలంగాణకు చెందిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. మంగ‌ళ‌గిరిలోని డిప్యూటి సిఎం క్యాంపు కార్యాల‌యంలో ఈ రోజు సాయంత్రం రంగ‌నాథ్.. ప‌వ‌న్‌కల్యాణ్‌తో…

ఇక బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలు..!

ఢిల్లీ (CLiC2NEWS): బ్యాంకు ఖాతాదారులు త‌మ ఖాతాకు ఇక నుండి న‌లుగురేసి నామినీల‌ను నియ‌మించుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఒక‌రినే బ్యాంకు ఖాతాకు నామినీగా నియ‌మించే అవ‌కాశం ఉంది. అయితే న‌లుగురు నామినీలను నియ‌మించుకునే అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు కేంద్ర…

Pranamudra (ప్రాణముద్ర)

Pranamudra (ప్రాణముద్ర) - చేయువిధానం జ్ఞాన ముద్ర గురించి అందిరికి తెలిసే ఉంటుంది. ఇపుడు ప్రాణ ముద్ర గురించి తెలుసుకుందాం. జ్ఞాన ముద్ర వేసే ట‌పుడు ఏవిధంగా ఐతే కూర్చుంటామో అదేవిధంగా.. నేల మీద వజ్రాసనం లేదా సుఖాసనం లేదా పద్మాసనం లో కూర్చొని…

కుమురం భీం జిల్లాలో నిండు గ‌ర్భిణీ హ‌త్య‌!

ద‌హేగాం (CLiC2NEWS): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెల‌లు నిండిన నిండు గ‌ర్భిణి హ‌త్య‌కు గురైన‌ట్లు స‌మాచారం. జిల్లాలోని ద‌హేగం మండ‌లం గెర్రే గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. రాణి అనే తొమ్మిది నెల‌ల గ‌ర్భిణీని ఆమె మామ…

ఈ నెల 19న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల జ‌న‌వ‌రి కోటా విడుద‌ల‌

తిరుమ‌ల (CLiC2NEWS):తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు జ‌న‌వ‌రి కోటాను ఈ నెల 19వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. వీటితో పాటు అంగ ప్ర‌దిక్ష‌ణ టోకెన్ల‌ను కూడా ఆన్‌లైన్లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం విడుద‌ల చేయ‌నున్న‌ది. ఈ టికెట్ల…

సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 2,861 ఎస్ఐ పోస్టులు

ఢిల్లీ పోలీస్‌, సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో భారీగా స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. మెత్తం పోస్టులు 2,861 క‌ల‌వు. గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.…

బిసిల‌కు 42% రిజ‌ర్వేష‌న్లు కేటాయిస్తూ జివో విడుద‌ల‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బిసిల‌కు 42% రిజ‌ర్వేష‌న్ల అమ‌లుకు ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఇటీవ‌ల మంత్రి మండ‌లి నిర్ణ‌యించింది. తాజాగా దీనిపై బిసి సంక్షేమ శాఖ జిఓను విడుద‌ల చేసింది. డెడికేటెడ్ కమిష‌న్…

తెలంగాణ నూత‌న డిజిపిగా శివ‌ధ‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర నూత‌న డిజిపిగా శివ‌ధ‌ర్ రెడ్డి నియ‌మితుల‌య్యారు. 2023 నుండి శివ‌ధ‌ర్ రెడ్డి ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌న 2014-2016 మ‌ధ్య‌ తెలంగాణ రాష్ట్రానికి మొద‌టి ఇంటిలిజెన్స్ చీఫ్‌గా…

వాంకిడి: నీటి మ‌డుగులో మునిగి న‌లుగురు మృతి

వాంకిడి (CLiC2NEWS): నీటి మ‌డుగులో మునిగి న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌ర‌ణించిన వారిలో ముగ్గురు చిన్నారులు, మ‌హిళ ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌ కొమ‌రం భీం జిల్లా వాంకిడి మండ‌లం డాబా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పొలంలో…