Hyderabad: లిల్లీ ఫార్మా కంపెనీ ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని గచ్చిబౌలిలో లిల్లీ ఫార్మా కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్ కంపెనీలకు హైదరాబాద్ రాజధానిగా ఎదిగిందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా తయారైన…