ఆల్‌టైమ్ గ‌రిష్టానికి బంగారం ధ‌ర‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప‌సిడి ధ‌ర రోజురోజుకీ పెరుగుతూ ఉంది.  దేశీయ ప్యూచ‌ర్ మార్కెట్‌లో  మంగ‌ళ‌వారం పసిడి ధ‌ర ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.  10 గ్రాముల బంగారం ధ‌ర‌ రూ.723 మేర పెరిగి రూ. 1,10,312కు చేరింది. దేశీయ మ‌ల్టీ క‌మెడిటి…

రూ.4ల‌క్ష‌ల లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన టౌన్ ప్లానింగ్‌ అధికారిణి

హైద‌రాబాద్ (CLiC2NEWS): నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధ‌క శాఖ అధికారులకు చిక్కారు. రూ. 4 ల‌క్ష‌ల లంచం తీసుకుంటూ నార్సింగి మున్సిప‌ల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మ‌ణిహారిక ఎసిబికి ప‌ట్టుబ‌డ్డారు. మంచిరేవుల‌లో…

భార‌త 17వ ఉప రాష్ట్రప‌తిగా సిపి రాధాకృష్ణ‌న్

ఢిల్లీ (CLiC2NEWS): భార‌త 17 వ ఉప రాష్ట్రప‌తి ఎన్నిక మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ ఎన్నిక‌లో ఎన్‌డిఎ కూట‌మి అభ్య‌ర్థి సిపి రాధా కృష్ణ‌న్ విజ‌యం సాధించారు. 1957 అక్టోబ‌ర్ 20న త‌మిళ‌నాడులోని తిరుప్పుర్‌లో  రాధాకృష్ణ‌న్ జ‌న్మించారు. కాలేజి రోజుల్లో…

ఉప రాష్ట్రప‌తిగా సిపి రాధాకృష్ణ‌న్ విజ‌యం

ఢిల్లీ (CLiC2NEWS): ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌లో ఎన్‌డిఎ కూట‌మి అభ్య‌ర్థి సిపి రాధా కృష్ణ‌న్ ఘ‌న విజ‌యం సాధించారు. ఈ మేర‌కు రాజ్యస‌భ సెక్ర‌ట‌రీ ప్ర‌క‌టించారు. రాధాకృష్ణ‌న్ ప్ర‌త్య‌ర్థి అయిన విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్…

గోదావ‌రి తాగునీటి స‌ర‌ఫ‌రా ప్రాజెక్టు ప‌నుల‌కు సిఎం శంక‌స్థాప‌న‌

గండిపేట (CLiC2NEWS): మూసీ పున‌రుజ్జీవ‌నంలో భాగంగా ఉస్మాన్ సాగ‌ర్ వ‌ద్ద గోదావ‌రి తాగునీటి స‌ర‌ఫ‌రా పథ‌కం ఫేజ్ 2,3 ప్రాజెక్టు ప‌నుల‌కు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. రూ.7,360 కోట్ల‌తో రెండేళ్ల‌లో ఈ ప‌నులు పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం…

బిజెపి నూత‌న‌ తెలంగాణ రాష్ట్ర క‌మిటి

హైద‌రాబాద్ (CLiC2NEWS): భార‌తీయ జ‌న‌తా పార్టి తెలంగాణ రాష్ట్ర క‌మిటిని అధిష్టానం ప్ర‌క‌టించింది. ముగ్గ‌రు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో పాటు ఎనిమిది మంది రాష్ట్ర ఉపాధ్య‌క్షులతో కూడిన క‌మిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా…

ఆధార్.. ఐడి ప్రూఫ్‌గా ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆమోదించాల్సిందే: సుప్రీంకోర్టు

ఢిల్లీ (CLiC2NEWS): ఆధార్‌.. బిహార్ స‌మ‌గ్ర ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ (ఎస్ఐఆర్‌)లో ఆధార్‌ను కూడా ఖ‌చ్చితంగా గుర్తింపు కార్డుగా ప‌రిగ‌ణించాల‌ని దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు సూచించింది. ఈ మేర‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.…

Melbourne Airport: మ‌ల్లెపూలు తీసుకెళ్లినందుకు రూ.1.14ల‌క్ష‌ల జ‌రిమానా

Navya Nair: మ‌ల‌యాళ న‌టి న‌వ్య నాయ‌ర్‌కు.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వింత అనుభ‌వం ఎదురైంది. ఇటీవ‌ల ఓ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యేందుకు న‌టి ఆస్ట్రేలియా వెళ్లారు. త‌న బ్యాగులో మ‌ల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా రూ.1.14ల‌క్ష‌ల…

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో పోస్టులు 

ఇంజినీరింగ్ డిగ్రీ , ఎంటెక్‌/  పిహెచ్‌డి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు అర్హులు. ఫిక్స్‌డ్ ట‌ర్మ్ ప్రాతిప‌దిక‌న 19 పోస్టుల‌ను ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ , న‌వ‌రత్న కంపెనీ, న్యూఢిల్లీ భ‌ర్తీ చేయ‌నున్న‌ది. అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు…

తెలంగాణ‌లో ద‌స‌రా సెల‌వులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టించింది. పాఠ‌శాల‌ల‌కు సెప్టెంబ‌ర్ 21 వ తేదీ నుండి అక్టోబ‌ర్ 3వ‌ర‌కు సెల‌వులు ఇస్తున్నారు. అదేవిధంగా సెప్టెంబ‌ర్ 28 నుండి అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు జూనియ‌ర్…