రూ.100 లోపు ఉన్న సినిమా టికెట్ల‌పై జెఎస్‌టి త‌గ్గింపు

ఢిల్లీ (CLiC2NEWS): సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే విధంగా  కేంద్రం జిఎస్‌టిని త‌గ్గించింది. రూ.100లోపు ఉన్న టికెట్ల‌పై ఉన్న 12% జిఎస్‌టిని .. 5%కి త‌గ్గించింది. రూ.100 కంటే ఎక్కువ ఉన్న టికెట్ల‌పై ఉన్న 18% జిఎస్‌టి…

భార‌త్ ఎర్త్ మూవ‌ర్స్ లో 100 పోస్టులు

ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన మ‌ల్టీ టెక్నాల‌జి కంపెనీ అయిన భార‌త్ ఎర్త్ మూవ‌ర్స్ లిమిటెడ్‌(BRML)లో 100 మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు క‌ల‌వు. మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులైనవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.…

శీర్షిక: ఉపాధ్యాయ దినోత్సవం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.. ఎలాంటి లాభాపేక్ష  లేకుండా విద్యార్థులను మంచి మార్గంలో నడిపించే వ్యక్తి ఆచార్యులె భావి భారత పౌరులగా తీర్చిదిద్దేది ఆచార్యులె  జ్ఞానవంతులయ్యేలా వెలుగు అక్షరాలు  విద్యార్థుల మదిలో నింపి దిక్సూచిలా…

పిఠాపురం: టీచ‌ర్ల‌కు డిసిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ గిప్ట్స్‌

పిఠాపురం (CLiC2NEWS): పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని టీచ‌ర్ల‌కు  డిప్యూటి సిఎం ప‌వ‌న్‌కల్యాణ్ ఉపాధ్యాయ దినోత్స‌వ‌పు కానుక‌లందించారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు క‌ళాశాల‌ల్లో ప‌ని చేస్తున్న ఉపాధ్యాయుల‌కు, జూనియ‌ర్ క‌ళాశాలల్లో ప‌నిచేస్తున్న…

నేను ఎవ‌రి వెనుకా లేను, ప్ర‌జ‌ల వెంట మాత్ర‌మే ఉంటా.. సిఎం రేవంత్

హైద‌రాబాద్ (CLiC2NEWS): మీడియా స‌మావేశంలో ఎమ్మెల్సీ క‌విత వ్యాఖ్య‌ల‌కు స్పంద‌న‌గా.. మీ కుటంబ పంచాయితీ మ‌ధ్య‌కు మ‌మ్మ‌ల్ని తీసుకురావ‌ద్ద‌ని , నేను ఎవ‌రి వెనుకాల లేను.. కేవ‌లం ప్ర‌జ‌ల వెంట మాత్ర‌మే ఉంటాన‌ని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్…

హ‌రీష్‌, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదు.. క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ జాగృతి భ‌వ‌న్‌లో క‌విత మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. త‌న‌పై ఇద్ద‌రు ప‌నిగ‌ట్టుకుని విష‌ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు. హ‌రీశ్‌రావు, సంతోష్‌రావు ఇళ్ల‌లో బంగారం ఉంటే.. బంగారు…

`ఎమ్మెల్సీ`కి రాజీనామా చేస్తా: క‌విత

హైద‌రాబాద్ (CLiC2NEWS): భార‌త రాష్ట్ర స‌మితి పార్టి నుండి ఎమ్మెల్సీ క‌వితను స‌స్పెండ్ చేస్తూ పార్టి అధినేత కెసిఆర్ నిర్ణ‌యం తీసుకున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ జాగృతి కార్యాల‌యంలో క‌విత మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. బిఆర్ ఎస్…

Mandapet: ‘జన జాగృతి రథం’ ద్వారా చట్టాలపై అవగాహన

మండపేట (CLiC2NEWS): జిల్లాలో మొదటిసారిగా మండపేట మండలం జెడ్ మేడపాడు సెంటర్లో ఆదివారం జ‌న జాగృతి ర‌థం కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలొ ఎస్‌పి బి కృష్ణారావు జన జాగృతి రథం…

లండ‌న్‌లో రోడ్డు ప్ర‌మాదానికి గురై ఇద్ద‌రు న‌గ‌ర‌వాసులు మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లిన హైద‌రాబాద్ విద్యార్థులు రోడ్డు ప్ర‌మాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. 8 నెల‌ల క్రితం లండ‌న్ వెళ్లిన త‌ర్రె చైత‌న్య‌.. గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా కారు ప్రమాదంలో…

నాలుగేళ్ల స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సమర్ధించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ‌లో వైద్య విద్య చ‌ద‌వాల‌నుకునే విద్యార్థుల‌కు నాలుగేళ్ల స్థానిక‌త త‌ప్ప‌నిస‌రి అని దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్తానం తెలిపింది. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జిఒను స‌మ‌ర్థించింది. 9వ…