కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర స‌ర్కార్ ఉద్యోగుల‌కు ఎన్ డి ఎ స‌ర్కార్ శుభ‌వార్త చెప్పింది. దాదాపు కోటి 15 ల‌క్ష‌ల మంది కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, పింఛ‌న్ దారుల‌కు.. వేత‌నాలు, పింఛ‌న్లు పెంచేందుకు వీలుగా 8 వ వేత‌న క‌మిష‌న్ కు మంగ‌ళ‌వారం…

Montha Effects: ప‌లు ప్యాసింజెర్‌, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ర‌ద్దు

సికిందరాబాద్ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్ప‌డిన `మొంథా` తుఫాన్ కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు,రేపు (28, 29 వ తేదీల్లో ) ప‌లు ప్యాసింజెర్‌, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ర‌ద్ద‌య్యాయని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ర‌ద్ద‌యిన…

ఐసియులో శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఆస్ట్రేలియాతో సిడ్నీలో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండ‌గా టీమిండియా ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయ‌ప‌డ్డాడు. బాల్ ను క్యాచ్ ప‌ట్టుకునేందుకు వెన‌క్కు…

తుఫాన్ గా బ‌ల‌ప‌డిన వాయుగుండం

విశాఖ‌ప‌ట్ట‌ణం (CLiC2NEWS): నైరుతి-ఆగ్నేయ మ‌ధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృత‌మైన వాయుగుండం బ‌ల‌ప‌డి తుఫానుగా మారిన‌ట్లు వాతార‌ణ శాఖ తెలిపింది. ఇది రేపు (మంగ‌ళ‌వారం) ఉద‌యం నాటికి తీవ్ర తుఫాన్ గా మారే అవ‌కాశం ఉంది. ఈ మొంథా తుఫాన్ ప్ర‌భావంతో తీరం…

Kamareddy: స్వప్నలోక్ కాల‌నీలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి పట్టణం స్వప్నలోక్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఆదివారం 14 పీఠలతో సామూహిక స‌త్యేదేవుని వ్రత పూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఇక్క‌డ జ‌రిగిన పూజా…

కౌలాలంపూర్‌లో డాన్స్ ఇర‌గ‌దీసిన ట్రంప్‌

కౌలాలంపూర్ (CLiC2NEWS): అగ్ర‌రాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి త‌న పత్యేక‌త‌ను చాటుకున్నారు. త‌న‌దైన స్టెప్పుల‌తో డాన్స్ చేసి అంద‌రిని అబ్బుర‌ప‌ర‌చారు. ఇప్పుడు ట్రంప్ డాన్స్ విడియోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆసియాన్ స‌ద‌స్సులో…

క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదం.. మృత‌దేహాలను బంధువుల‌కు అప్ప‌గింత‌

క‌ర్నూలు (CLiC2NEWS): క‌ర్నూలులో బ‌స్సు మంట‌ల్లో కాలిపోయిన ప్ర‌మాదంలో 19 మంది ప్ర‌యాణికులు ద‌హ‌నమైన విష‌యం తెలిసిందే. అధికారులు ఆ మృత‌దేహాల‌కు డిఎఎన్ ఎ టెస్టులు నిర్వ‌హించారు. ఆ రిపోర్టుల ఆధారంగా ఇప్ప‌టి ర‌కు 18 మృత‌దేహాల‌ను వారి కుటుంభ…

`మొంథా` ముప్పు: కాకినాడ వ‌ద్ద తీరం దాటే అవ‌కాశం

విశాఖ‌ప‌ట్ట‌ణం (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా క‌దిలి తుఫానుగా మారే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఇవాళ రాత్రిలోపు ప‌శ్చిమ బంగాళాఖాతంలో తుఫానుగా మార‌నుంద‌ని…

పంచాంగం: అక్టోబ‌రు 26- న‌వంబ‌రు 1 (2025)

––––––––––––––––––––––––– ఆదివారం, 26.10.25 ––––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం తిథి: శు.పంచమి రా.12.45 వరకు తదుపరి షష్ఠి నక్షత్రం: జ్యేష్ఠ ఉ.8.21 వరకు తదుపరి మూల వర్జ్యం:…

క‌ర్నూలు జిల్లాలో బ‌స్సు ద‌గ్ధం.. 19 మందికి పైగా మృతి!

క‌ర్నూలు (CLiC2NEWS): ఓ ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు గోర ప్ర‌మాదానికి గురైంది. క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 19 మంది మృతిచెందారు. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వెళ్తున్న ఈ బ‌స్సుకు 44వ జాతీయ…