కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర సర్కార్ ఉద్యోగులకు ఎన్ డి ఎ సర్కార్ శుభవార్త చెప్పింది. దాదాపు కోటి 15 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు.. వేతనాలు, పింఛన్లు పెంచేందుకు వీలుగా 8 వ వేతన కమిషన్ కు మంగళవారం…