క‌ర్ణాట‌క‌లో రోడ్డు ప్ర‌మాదం: నారాయ‌ణ‌ఖేడ్ కు చెందిన న‌లుగురు మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): క‌ర్ణాట‌క‌లోని హ‌ల్లిఖేడ్ వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తెలంగాణ‌కు చెదిన న‌లుగురు వ్య‌క్తులు మృతి చెందారు. బుధ‌వారం హ‌ల్లిఖేడ్ వ‌ద్ద వ్యాను, కారు ఢీ కొన్న ఘ‌ట‌న‌లో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్ మండ‌లం…

Jangaon: అమ్మ ఫౌండేషన్ కు తొమ్మిది వసంతాలు

జనగామ (CLiC2NEWS): అమ్మ ఫౌండేషన్ దిగ్విజ‌యంగా 9 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని సంజయ్ నగర్ లో జనగామ అమ్మ ఫౌండేషన్ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో జనగామ అమ్మ క్యాంటీన్ పోస్టర్ ను కూడా…

త‌ల న‌రికి.. వేళ్లు క‌త్తిరించి.. మ‌హిళ దారుణ హ‌త్య‌!

నిజామాబాద్ (CLiC2NEWS): నిజామాబాద్ జిల్లా న‌వీపేట మండ‌లం మిట్టాపూర్‌లో దారుణ‌మైన హ‌త్య జ‌రిగింది. ఓ మ‌హిళ మృత‌దేహాన్ని స్థానికులు, అటుగా వెళ్తున్న‌వారు బాస‌ర మెయిన్ రోడ్డు ప‌క్క‌న గుర్తించారు. ఈ మేర‌కు వారు పోలీసులకు స‌మాచారం అందించారు.…

Hyderabad: మియాపూర్‌లో ఐదంత‌స్తుల భ‌వ‌నాన్ని కూల్చివేసిన హైడ్రా!

హైద‌రాబాద్ (CLiC2NEWS): అక్ర‌మ నిర్మాణాల‌పై హైడ్రా మ‌రోసారి పంజా విసిరింది. మియాపూర్‌లోని స‌ర్వే నంబ‌ర్ 100లో అక్ర‌మంగా నిర్మించిన భ‌వ‌నాన్ని శ‌నివారం ఉద‌యం హైడ్రా కూల్చివేత చ‌ర్య‌లు చేపట్టింది. ఇక్క‌డి భారీ అక్ర‌మ నిర్మాణం నిర్మించిన‌ట్లు…

కాశీబుగ్గ ఆల‌యంలో తొక్కిస‌లాట‌: 9 మంది మృతి!

శ్రీ‌కాకుళం(CLiC2NEWS): శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో శ‌నివారం జరిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 9 మంది భ‌క్తులు మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో ప‌లువురుకి తీవ్ర గాయాల‌య్యాయి. శ‌నివారం వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి…

కోడూరులో నీట మునిగిన పొలాల‌ను ప‌రిశీలించిన ప‌వ‌న్‌

కోడూరు (CLiC2NEWS): మొంథా తుఫాన్ ముంపున‌కు గురైన పంట పొలాల‌ను ఎపి డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిశీలించారు. గురువారం కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని కోడూరు మండ‌లం కృష్ణాపురం గ్రామంలో ప‌వ‌న్ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా…

యుద్ధ ప్రాతిప‌దిక‌న పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌: డి.సిఎం ప‌వ‌న్‌

విజ‌య‌వాడ (CLiC2NEWS): మొంథా తుఫాన్ ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్ర‌భావంతో ప‌లు చోట్లు చెట్లు వ‌రిగిప‌డుతున్నాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోతున్నాయి. దీనిపై జ‌న‌సేన అధినేత‌, ఎపి డిప్యూటీ సిఎం…

ప‌ట్టాల‌పైకి వ‌ర‌ద నీరు.. నిలిచిన గోల్కొండ‌, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు

డార్న‌క‌ల్ (CLiC2NEWS): మొంథా ప్రభావంతో విస్తారంగా వాన‌లు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్ర‌భావంతో ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు భారీగా చేరుకుంటుంది. మ‌హ‌బూబాబాద్ లో రైలు ప‌ట్టాల‌పై కి భారీగా వ‌ర‌ద నీరు చేరుకుంది. దీంతో డోర్న‌క‌ల్ రైల్వే…

Montha Effect: ఇచ్ఛాపురంలో బాహుదా న‌ది ఉగ్ర‌రూపం

ఇచ్చాపురం (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్ప‌డిన మొంథా తుఫాన్ ప్ర‌భావంతో ఎపి వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ మొంథా ప్ర‌భావం ఒడిశాలోను కొన‌సాగుతోంది. భారీ వ‌ర్షాల‌కు ఒడిశాలోని భ‌గ‌ల‌టి నుంచి వ‌ర‌ద పోటెత్త‌డంతో బాహుదా…

Montha Effect: ఉప్ప‌నుంత‌ల‌లో 20.8 సెం.మీ వ‌ర్షం

హైద‌రాబాద్ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్ప‌డిన మొంథా తుఫాన్ ప్ర‌భావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ‌లోని నాగ‌ర్ క‌ర్నూలు జిల్లా ఉప్పునుంత‌ల‌లో అత్య‌ధికంగా 20.8 సెం. మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. అదే జిల్లా…