Delhi: తెలంగాణ కుల‌గ‌ణ‌న‌ పై ప్ర‌జెంటేష‌న్..

ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో స‌ర్కార్ కుల‌గ‌ణ‌న స‌ర్వే నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపిలు, నేత‌ల‌కు కుల‌గ‌ణ‌న స‌ర్వేపై ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా సిఎం…

ఛ‌త్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల లొంగుబాటు.. ప్రోత్సాహ‌కంగా రూ.50 వేల‌ చెక్కులు అంద‌జేత‌

రాయ్‌పుర్ (CLiC2NEWS): ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 51 మంది వావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపాయారు. మావోయిస్టు వ్య‌తిరేక ఆప‌రేష‌న్‌లు చేప‌ట్ట‌డం.. ప్ర‌భుత్వం పున‌రావాస విధానం అమలు చేయ‌డంతో న‌క్స‌ల్స్ లొంగిపోతున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల భ‌ద్ర‌తా ద‌ళాలు…

ఆర్‌టిసి బ‌స్సు లోయ‌లో ప‌డి ఐదుగురు మృతి

సిమ్లా (CLiC2NEWS): ఆర్‌టిసి బ‌స్సు అదుపు త‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మండికి 60 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. మిగిలిన వారికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్ర‌మాద…

ఏలూరు జిల్లా చుదిమెల్ల‌లో ఉపాధ్యాయురాలు ఆత్మ‌హ‌త్య‌..

ఏలూరు (CLiC2NEWS): పుట్టిన రోజు మ‌ర్నాడే ఉపాధ్యాయురాలు ఆత్మ‌హ‌త్య చేసుకుంది. భార్య లేని లోకంలో ఉండ‌లేన‌ని భ‌ర్త ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న ఏలూరు జిల్లా చుదిమెల్ల‌లో చోటుచేసుకుంది. చుదిమెల్ల‌లో చిన్ని సురేంద్ర‌, దేవిక దంప‌తులు ఇద్ద‌రూ…

మహిళ‌ల అక్ర‌మ రవాణా గుట్టుర‌ట్టు..!

ప‌ట్నా (CLiC2NEWS): ప‌శ్చిమ బెంగాల్ నుండి బిహార్‌కు త‌ర‌లిస్తున్న 56 మంది యువ‌తుల‌ను అధికారులు ర‌క్షించారు. రైలులో కొంత‌మంది యువ‌తులు క‌లిసిక‌ట్టుగా ప్ర‌యాణిస్తున్నారు. వారెవ‌రి వ‌ద్దా టికెట్లు కానీ.. ఎలాంటి ప‌త్రాలు కానీ లేవు. పైగా వారి…

చైనీయుల‌కు భార‌త్ టూరిస్టు వీసాలు జారీ..

Tourist Visa: చైనా పౌరుల‌కు భార‌త్‌లో ప‌ర్య‌టించేందుకు టూరిస్టు వీసాల జారీ ప్ర‌క్రియ‌ను పునఃప్రారంభించారు. కొవిడ్ , గ‌ల్వాన్ సంఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో భార‌త్‌, చైనా పౌరుల‌కు జారీ చేసిన టూరిస్ట్ వీసాల‌ను స‌స్సెండ్ చేశారు. దాదాపు ఐదు సంవ‌త్స‌రాల…