పిఠాపురం: టీచ‌ర్ల‌కు డిసిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ గిప్ట్స్‌

పిఠాపురం (CLiC2NEWS): పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని టీచ‌ర్ల‌కు  డిప్యూటి సిఎం ప‌వ‌న్‌కల్యాణ్ ఉపాధ్యాయ దినోత్స‌వ‌పు కానుక‌లందించారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు క‌ళాశాల‌ల్లో ప‌ని చేస్తున్న ఉపాధ్యాయుల‌కు, జూనియ‌ర్ క‌ళాశాలల్లో ప‌నిచేస్తున్న…

నేను ఎవ‌రి వెనుకా లేను, ప్ర‌జ‌ల వెంట మాత్ర‌మే ఉంటా.. సిఎం రేవంత్

హైద‌రాబాద్ (CLiC2NEWS): మీడియా స‌మావేశంలో ఎమ్మెల్సీ క‌విత వ్యాఖ్య‌ల‌కు స్పంద‌న‌గా.. మీ కుటంబ పంచాయితీ మ‌ధ్య‌కు మ‌మ్మ‌ల్ని తీసుకురావ‌ద్ద‌ని , నేను ఎవ‌రి వెనుకాల లేను.. కేవ‌లం ప్ర‌జ‌ల వెంట మాత్ర‌మే ఉంటాన‌ని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్…

హ‌రీష్‌, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదు.. క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ జాగృతి భ‌వ‌న్‌లో క‌విత మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. త‌న‌పై ఇద్ద‌రు ప‌నిగ‌ట్టుకుని విష‌ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు. హ‌రీశ్‌రావు, సంతోష్‌రావు ఇళ్ల‌లో బంగారం ఉంటే.. బంగారు…

`ఎమ్మెల్సీ`కి రాజీనామా చేస్తా: క‌విత

హైద‌రాబాద్ (CLiC2NEWS): భార‌త రాష్ట్ర స‌మితి పార్టి నుండి ఎమ్మెల్సీ క‌వితను స‌స్పెండ్ చేస్తూ పార్టి అధినేత కెసిఆర్ నిర్ణ‌యం తీసుకున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ జాగృతి కార్యాల‌యంలో క‌విత మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. బిఆర్ ఎస్…

Mandapet: ‘జన జాగృతి రథం’ ద్వారా చట్టాలపై అవగాహన

మండపేట (CLiC2NEWS): జిల్లాలో మొదటిసారిగా మండపేట మండలం జెడ్ మేడపాడు సెంటర్లో ఆదివారం జ‌న జాగృతి ర‌థం కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలొ ఎస్‌పి బి కృష్ణారావు జన జాగృతి రథం…

లండ‌న్‌లో రోడ్డు ప్ర‌మాదానికి గురై ఇద్ద‌రు న‌గ‌ర‌వాసులు మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లిన హైద‌రాబాద్ విద్యార్థులు రోడ్డు ప్ర‌మాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. 8 నెల‌ల క్రితం లండ‌న్ వెళ్లిన త‌ర్రె చైత‌న్య‌.. గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా కారు ప్రమాదంలో…

నాలుగేళ్ల స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సమర్ధించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ‌లో వైద్య విద్య చ‌ద‌వాల‌నుకునే విద్యార్థుల‌కు నాలుగేళ్ల స్థానిక‌త త‌ప్ప‌నిస‌రి అని దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్తానం తెలిపింది. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జిఒను స‌మ‌ర్థించింది. 9వ…

ఇంటిలిజెన్స్ బ్యూరోలో 394 పోస్టులు

కేంద్ర హోంశాఖ ప‌రిధ‌లోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియ‌ర్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ గ్రేడ్‌-2 విభాగంలో 394 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా బిఎస్‌సి ఎల‌క్ట్రానిక్స్/ కంప్యూట‌ర్ సైన్స్ / ఫిజిక్స్ /…

కాళేశ్వ‌రం విచార‌ణ సిబిఐకి అప్ప‌గించ‌డం .. ప్రాజెక్టును ఎండ‌బెట్ట‌డ‌మే: కెటిఆర్

హైద‌రాబాద్ (CLiC2NEWS): కాళేశ్వ‌రంపై విచార‌ణ‌ను ప్ర‌భుత్వం సిబిఐకి అప్ప‌గించ‌డం.. ప్రాజెక్టును పూర్తిగా ఎండ‌బెట్ట‌డ‌మేన‌ని బిఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్ అన్నారు. తెలంగాణ‌ రాష్ట్ర సాధ‌కుడిగా, బంగారు తెలంగాణ నిర్మాత‌గా చ‌రిత్ర…

గిన్నిస్ బుక్ రికార్డ్ ల‌క్ష్యంగా బ‌తుక‌మ్మ సంబ‌రాలు: మంత్రి జూప‌ల్లి

హైద‌రాబాద్ (CLiC2NEWS): గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించే ల‌క్ష్యంగా రాష్ట్రంలో తెలంగాణ వేడుక‌లు నిర్వ‌హిస్తామ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 21 నుండి 30 వ‌ర‌కు బ‌తుక‌మ్మ సంబ‌రాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 29వ…