అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం.. 800 మందికి పైగా మృతి
కాబూల్ (CLiC2NEWS): అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని కునార్…