పంచాంగం: న‌వంబ‌రు 2-15 (2025)

ఆదివారం, 02.11.25 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం తిథి: శు.ద్వాదశి రా.1.14 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం: పూర్వాభాద్ర ప.1.55 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం: రా.11.09 నుండి…

happy children’s day

మ‌‌రిన్ని `ఒక్క‌మాట‌`ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:Happy Diwali: దీపావ‌ళి శుభాకాంక్ష‌లు! situs totoslot gacor hari inilink slotsitus gacorsitus totoslot gacortoto togeltoto slotsitus totototo togellink slottoto togelslot gacor hari…

Gold Rates: రూ.1.30 ల‌క్ష‌లు దాటిన బంగారం

హైద‌రాబాద్ (CLiC2NEWS): బంగారం కొండెక్కుతోంది. ధ‌ర‌లు రోజురోజుకి సామాన్యుడికి అంద‌నంత ఎత్తుకు దూసుకెళ్తోంది. హైద‌రాబాద్‌లో... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధ‌ర రూ. 3 వేల‌కు పైగా పెరిగి... ప్ర‌స్తుతం రూ 1,31,500ల‌కు చేరింది. 22…

హ‌నుమ‌కొండ జిల్లాలో చెట్టును ఢీ కొన్న కారు.. ఇద్ద‌రు మృతి

హ‌నుమ‌కొండ (CLiC2NEWS): హ‌నుమ‌కొండ జిల్లా ఆత్మ‌కూరు మండ‌లం కొత్త‌గ‌ట్టు శివారులో బుధ‌వారం అర్థ‌రాత్రి చెట్టును కారు ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో మారో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు..…

గురువారం పెళ్లి.. మ‌నస్తాపంతో యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

బోధ‌న్ (CLiC2NEWS): గురువారం వివాహం.. ఎంతో సంతోషంగా పెళ్లిపీట‌లెక్కాల్సిన యువ‌కుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న మంగ‌ళ్‌ప‌హాడ్‌లో జ‌రిగింది. బోధ‌న్ పోలీసుల క‌థ‌నం మేర‌కు.. నిజామాబాద్ జిల్లా ఎడ‌ప‌ల్లి మండ‌లంలోని మంగ‌ళ్ ప‌హాడ్…

`మ‌ద్ది` క్షేత్రానికి పోటెత్తిన భ‌క్త‌జ‌నం

ఏలూరు (): మంగ‌ళ‌వారం మ‌ద్ది ఆంజ‌నేయ స్వామి ఆల‌యాన్ని వేలాది మంది భ‌క్తులు సంద‌ర్శించారు. కార్తీక మాసం కావ‌డం.. అందులో మంగ‌ళ‌వారం కావ‌డంతో నేడు అంజ‌నేయ స్వామి ద‌ర్శ‌నం కోసం భారీగా భ‌క్త‌లు మ‌ద్దికి పోటెత్తారు. ఏలురు జిల్లా జంగారెడ్డి గూడెం…

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం: న‌లుగురు మృతి

ఉయ్యూరు (CLiC2NEWS): ఎపిలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండ‌లం గండిగుంట వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై ఓ కారు ప‌ల్లీలు కొట్టిన ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో కారు అదుపు త‌ప్పి నేష‌న‌ల్ హైవే నుంచి స‌ర్వీసు రోడ్డు మీద‌కు ప‌ల్టీలు కొట్టింది. ఈ…

న‌ల్ల‌గొండ జిల్లాలో డివైడ‌ర్‌ను ఢీ కొని ప‌ల్టీ కొట్టిన కారు

చిట్యాల (CLiC2NEWS): న‌ల్ల‌గొండ జిల్లాలో ఇన్నోవా కారు ప్ర‌మాదానికి గురైంది. జిల్లాలోని చిట్యాల మండ‌లం గుండ్రాంప‌ల్లి వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇన్నోవా కారు డివైడ‌ర్‌ను ఢీ కొట్టి ప‌ల్టీ…

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్ర‌యాణికుల ఆందోళ‌న‌!

శంషాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ప‌లువురు ప్ర‌యాణికులు ఆందోళ‌న చేప‌ట్టారు.శుక్ర‌వారం రాత్రి నుంచి వియ‌త్నాంకు చెందిన విఎన్‌-984 విమానం ప‌లు కార‌ణాల వల్ల స‌ర్వీసు నిలిపివేశారు. దాంతో దాదాపు 200 మంది ప్ర‌యాణికులు…

Vande Mataram: జాతి జ్వాల, సంస్కృతి గీతం!

వందే మాతరం… అది కేవలం రెండు పదాలు కావు, భారత మాత నుదుటి తిలకం,భూమి మట్టి వాసనలో నిండిన మంత్రం, జాతి రక్తనాళాల్లో ప్రవహించే గీతం. 1875లో బంకిమ్ చంద్ర చటర్జీ కలం ఆనందమఠం పుటల్లో ఈ గీతాన్ని రాసినపుడు, ఆ అక్షరాలు అగ్నిజ్వాలగా మారాయి. “సుజలాం…