Melbourne Airport: మ‌ల్లెపూలు తీసుకెళ్లినందుకు రూ.1.14ల‌క్ష‌ల జ‌రిమానా

Navya Nair: మ‌ల‌యాళ న‌టి న‌వ్య నాయ‌ర్‌కు.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వింత అనుభ‌వం ఎదురైంది. ఇటీవ‌ల ఓ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యేందుకు న‌టి ఆస్ట్రేలియా వెళ్లారు. త‌న బ్యాగులో మ‌ల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా రూ.1.14ల‌క్ష‌ల…

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో పోస్టులు 

ఇంజినీరింగ్ డిగ్రీ , ఎంటెక్‌/  పిహెచ్‌డి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు అర్హులు. ఫిక్స్‌డ్ ట‌ర్మ్ ప్రాతిప‌దిక‌న 19 పోస్టుల‌ను ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ , న‌వ‌రత్న కంపెనీ, న్యూఢిల్లీ భ‌ర్తీ చేయ‌నున్న‌ది. అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు…

తెలంగాణ‌లో ద‌స‌రా సెల‌వులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టించింది. పాఠ‌శాల‌ల‌కు సెప్టెంబ‌ర్ 21 వ తేదీ నుండి అక్టోబ‌ర్ 3వ‌ర‌కు సెల‌వులు ఇస్తున్నారు. అదేవిధంగా సెప్టెంబ‌ర్ 28 నుండి అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు జూనియ‌ర్…

AP: ఈ నెల 22 నుండి  విజ‌య‌వాడ ఉత్స‌వ్‌!

అమ‌రావ‌తి (CLiC2NEWS): విజ‌య‌వాడ ద‌స‌రా న‌వ‌రాత్రులు సంద‌ర్బంగా ఈ నెల 22వ తేదీ నుండి న‌గ‌రంలో విజ‌యవాడ ఉత్స‌వ్ పేరుతో 11 రోజులు  రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ ఎత్తున వేడుక‌లు నిర్వ‌హించ‌నుంది. దీని కోసం సెప్టెంబ‌ర్ 22 నుండి అక్టోబ‌ర్ 2వ వ‌ర‌కు…

త‌గ్గ‌నున్న కార్ల ధ‌ర‌లు..

వాహ‌న ప్రియుల‌కు శుభ‌వార్త‌. జిఎస్‌టి రేట్లలో త‌గ్గింపు వ‌ల‌న కార్ల ధ‌ర‌ల‌ను త‌గ్గ‌నున్నాయి. వాహ‌న త‌యారీ సంస్థ‌లు ధ‌ర‌ల త‌గ్గింపు ప్ర‌యోజ‌నాన్ని వినియోగ‌దారుల‌కు అందించ‌నున్నాయి. టాటా మోటార్స్‌, మ‌హీంద్రా, ట‌యోటా కిర్లోస్క‌ర్ , రెనో ఇండియా…

విశాఖ: పెట్రోలియం కంపెనీపై పిడుగు..  భారీ ఎత్తున‌ మంట‌లు 

విశాఖ (CLiC2NEWS): ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలో విశాఖ‌లో ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీపై పిడుగు ప‌డింది. దీంతో భారీ ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. పెట్రోల్ ఫిల్ట‌ర్ ట్యాంక్‌పై పిడుగు ప‌డ‌టంతో ఒక్క‌సారిగా…

AP: ఈ నెలాఖ‌రు వ‌ర‌కు వ‌ర్షాలు..!

విశాఖ‌ప‌ట్నం (CLiC2NEWS): తెలుగు ర‌ష్ట్రాల్లో సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (IMD) వెల్ల‌డించింది. ఈ నెల 13వ తేదీన బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, ఇది ప‌శ్చిమ‌-వాయువ్య…

ఆ బ్రిడ్జి కొట్టుకుపోయి ఎనిమిదేళ్ల‌వుతుంది..

విన‌గ‌డ‌ప (CLiC2NEWS): దాదాపు 20 గ్రామాల ప్ర‌జ‌లు రాక‌పోక‌లు సాగించే బ్రిడ్జి కూలిపోయి ఎనిమిదేళ్ల‌వుతుంది. 3 కిలో మీట‌ర్లు వెళ్లాలంటే 30 కిలోమీట‌ర్లు తిరిగి రావాల్సిన ప‌రిస్తితి. దాదాపు ఐదు ద‌శాబ్దాలుగా ఆంధ్రా-తెలంగాణ ప్ర‌జ‌లు ఆ ర‌హ‌దారిపై…

ఎల్ఐసిలో పోస్టుల‌కు ముగియ‌నున్న ద‌ర‌ఖాస్తు గ‌డువు

LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ అఫ్ ఇండియా ముంబ‌యి (LIC)లో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు ఎల్లుండితో ముగియ‌నుంది. సెప్టెంబ‌ర్ 8వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.700 గా ఉంది.…

మేడ్చ‌ల్ జిల్లాలో డ్ర‌గ్స్ త‌యారీ యూనిట్‌

మేడ్చ‌ల్ (CLiC2NEWS): జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో డ్ర‌గ్స్ త‌యారీ యూనిట్‌ను పోలీసులు గుర్తించారు. మ‌హారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వ‌హించి మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. ఫ్యాక్ట‌రీలో త‌యారైన డ్ర‌గ్స్‌ను దేశంలోని ఇత‌ర…