Delhi: ఎర్రకోటలో బంగారు కలశాలు చోరీ
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో సుమారు రూ.కోటి విలువ ఉండే బంగారు కలశాలు చోరీకి గురయ్యాయి. సెప్టెంబర్ 3వ తేదీన ఎర్రకోటలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. పూజ కోసం వినియోగించిన బంగారు కలశాలు.. 760 గ్రాముల…