Delhi: ఎర్ర‌కోట‌లో బంగారు క‌ల‌శాలు చోరీ

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఎర్ర‌కోట‌లో సుమారు రూ.కోటి విలువ ఉండే బంగారు క‌ల‌శాలు చోరీకి గుర‌య్యాయి. సెప్టెంబ‌ర్ 3వ తేదీన ఎర్ర‌కోట‌లో ఓ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం జ‌రిగింది. పూజ కోసం వినియోగించిన బంగారు క‌ల‌శాలు.. 760 గ్రాముల…

డిఎస్‌సి సాధించిన రోడ్డు రోలర్ డ్రైవర్‌కు టిటిఒ అభినందనలు

మండపేట(CLiC2NEWS): రోడ్డు రోల‌ర్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న వ్య‌క్తి ఎపి డిఎస్‌సిలో విజ‌యం  సాధించాడు. మండ‌పేట మండలంలోని వెలగతోడు గ్రామానికి చెందిన ముల్లు సన్యాసిరావు రోడ్డు రోలర్ డ్రైవర్‌గా ప‌నిచేస్తున్నాడు. కుటుంబం కోసం ప‌నికి వెళ్తూ…

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న చోడే కృష్ణమూర్తి

మండపేట (CLiC2NEWS): మండ‌పేట మండ‌లోని కేశ‌వ‌రం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చోడే కృష్ణమూర్తి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమలాపురం గోదావరి భవన్‌లో కేశవరం జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్…

ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో బ‌ల్కంపేట అమ్మ‌వారు

హైద‌రాబాద్(CLiC2NEWS): బ‌ల్కంపేట రేణుక ఎల్ల‌మ్మ అమ్మ‌వారిని శుక్ర‌వారం ప్ర‌త్యేకంగా అలంక‌రించారు. ప‌సుపు కొమ్ములు, రంగురంగుల గాజుల‌తో ఈరోజు ప్ర‌త్యేకంగా అలంక‌రించారు. ఉద‌యం నుండే అర్చ‌కులు రేణుక ఎల్ల‌మ్మ త‌ల్లికి పూజ‌లు నిర్వ‌హించారు.…

Mandapet: ఉత్తమ ఉపాధ్యాయులు

మండపేట (CLiC2NEWS): మండ‌పేట రూర‌ల్‌, అర్భ‌న్ ప్రాంతాల్లో ప‌లువురు టీచర్లు ఉత్త‌మ ఉపాధ్యాయులుగా ఎంపిక‌య్యారు. ద్వార‌పూడి జిల్లా పరిష‌త్ బాలికోన్న‌త పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయురాలు బ‌త్తిన రాజేశ్వ‌రి, వేగుళ్ల సూర్యారావు ప్ర‌భుత్వ జూనియ‌ర్…

Hyderabad: ఈ నెల 9న మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఈ నెల 9వ తేదీ (మంగ‌ళ‌వారం)న తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. మ‌హాన‌గరానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్న గోదావ‌రి డ్రింకింగ్ వాట‌ర్ స‌ప్లై పేజ్-1 ప‌థ‌కంలో భాగంగా ముర్మూర్, మల్లారం,…

దేశంలోనే గ‌ణేశ్ ఉత్స‌వాల‌కు ప్ర‌సిద్ధి ఖైర‌తాబాద్: సిఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తిని సిఎం రేవంత్ రెడ్డి శుక్ర‌వారం ద‌ర్శించుకున్నారు. ఆయ‌న స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా సిఎం మాట్లాడుతూ.. గ‌తంలో పిసిసి అధ్య‌క్షుడిగా , ఇపుడు సిఎం గా ఖైర‌తాబాద్…

భార‌త్‌లో తొలి టెస్లా కారు విక్ర‌యం..

ముంబ‌యి (CLiC2NEWS): ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మ‌స్క్ కు చెందిన సంస్థ టెస్లా(Tesla).. భార‌త్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా దేశంలో మ‌ధ్య శ్రేణి ఎస్‌యువి మోడ‌ల్ వై కారు విక్ర‌యాలు మొద‌ల‌య్యాయి. అయితే, తొలి టెస్లా కారును మ‌హారాష్ట్ర ర‌వాణా…

Kamareddy: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు..

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లా నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇద్ద‌రిని ఎంపిక చేశారు. రాజంపేట (Rajampet) మండలం పొందుర్తి (Pondurthi) మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న స్వామి, గాంధారి…