మ‌హ‌బూబాబాద్: మ‌హిళా దొంగ‌ల ముఠా అరెస్టు

మ‌హ‌బూబాబాద్ (CLiC2NEWS): ప‌ట్ట‌ణంలో మ‌హిళా దొంగ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప‌ట్ట‌ణంలో ఇటీవ‌ల ప‌లు ప్రాంతాల్లో న‌గ‌దును అప‌హ‌రించిన కేసులు న‌మోదు కాగా.. ఆ కేసుల‌కు సంబంధించిన ముగ్గురు మ‌హిళ‌ల‌ను అరెస్టు చేశారు. మ‌రో మ‌హిళ ప‌రారీలో…

ఏనుగు దంతాల స్మ‌గ్లింగ్‌.. మాజి అట‌వీశాఖ ఉద్యోగిని హ‌స్తం

మైసూరు (CLiC2NEWS): రూ.2 కోట్లు విలువ చేసే ఏనుగు దంతాల‌ను త‌ర‌లిస్తున్న వారిని అట‌వీశాఖ అధికారులు న‌లుగురుని అరెస్టు చేశారు. వీరు మైసూరు ప‌రిధిలో ఏనుగు దంతాల‌ను త‌ర‌లిస్తున్నారు. వీరిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అట‌వీశాఖ మాజి ఉద్యోగిని జ‌మునా రాణి…

లీట‌రుకు రూ.3 మేర పెరిగిన‌ పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు..

Petrol and diesel prices increased: ప‌శ్చిమాసియాలో కొన‌సాగుతున్న ఉద్రిక్త‌ల నేప‌థ్యంలో.. ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతాయంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా దేశంలో పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. లీట‌రు పెట్రోల్‌పై స‌గ‌టును రూ.3..…

అత‌ని గానానికి ఫిదా.. గాయ‌కుడిపై క‌రెన్సీ నోట్ల వ‌ర్షం..

గాంధీ న‌గ‌ర్‌ (CLiC2NEWS): ఓ భ‌జ‌న కార్య‌క్ర‌మంలో జాన‌ప‌ద గాయ‌కుడు ఆల‌పించిన గానానికి అభిమానులు ఫిదా అయి అత‌నిపై క‌రెన్సీ నోట్ల వ‌ర్షం కురిపించారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లో జునాగ‌ఢ్‌లోని ఖంభాలియా గ్రామంలో చోటుచేసుకుంది. ప్ర‌ముఖ గుజ‌రాతీ జాన‌ప‌ద…

విశాఖ‌లో దారుణం.. బంగారం కోసం మ‌హిళ‌ హ‌త్య‌..

విశాఖ (CLiC2NEWS): న‌గ‌రంలో దారుణం చోటుచేసుకుంది. బంగారు ఆభ‌ర‌ణాల కోసం మ‌హిళ‌ను దారుణంగా హ‌త్య చేశారు దుండ‌గులు. అక్క‌య్య పాలెం ప‌రిధిలోని శ్రీ‌నివాస‌న‌గ‌ర్‌లో ఓ మ‌హిళ‌ను కాళ్లు, చేతులు క‌ట్టేసి, బీరువా తాళాల కోసం చిత్ర హింస‌లు పెట్టారు.…

యుపిలో అకాల వ‌ర్షాలు.. 89 మంది మృతి

ల‌ఖ్‌న‌వూ (CLiC2NEWS): ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో తీవ్ర గాలుల‌తో కూడిన అకాల వ‌ర్షాలు కార‌ణంగా 89 మంది మృత్యువాత ప‌డ్డారు. మండు వేస‌విలో వ‌డ‌గళ్ల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. క్యుములోనింబ‌స్ ప్ర‌భావంతో మే 13వ తేదీన ఈదురు గాలులు, వ‌డ‌గ‌ళ్ల వాన‌,…

హైద‌రాబాద్‌లో స్థ‌లం ఉన్న‌వారికి ఇందిర‌మ్మ ఇళ్లు .. పొంగులేటి

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో ఇళ్ల స్థ‌లాలు ఉన్న వారికి నెలాఖ‌రులోపు ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా జూన్ 2న ఇందిర‌మ్మ ఇళ్ల రెండో విడ‌త పంపిణీ…

నిశ్శబ్ద సేవకురాలు.. ‘నర్సు’

నైటింగేల్ చూపిన మార్గం ఎంచుకొని.. అనురాగ హస్తాలతో ప్రాణాలు కాపాడే యోధులు..! వేతనం తక్కువైనా.. అలసట ఎక్కువైనా.. కరోన లాంటి సమయంలో మృత్యువుకు భయపడకుండా సేవలందించి.. నైటింగేల్ వారసులై నిలిచిన నిశ్శబ్ద వీరులు..! మరణాన్ని జయించిన…

మ‌హిళా సంఘాల‌కు శుభ‌వార్త‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ స‌ర్కార్.. రాష్ట్రంలోని మ‌హిళా సంఘాల‌కు శుభ‌వార్త తెలిపింది. మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క బృందాల కు ఇస్తున్న వ‌డ్డీలేని రుణాల‌ను రూ.5 ల‌క్ష‌ల నుండి రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచింది. ఈ మేర‌కు మంత్రి సీత‌క్క తెలిపారు.…

AP: ఆర్‌టిసి బ‌స్సు ఆప‌క‌పోవ‌డంపై ఎమ్ఎల్ఎ ఆగ్ర‌హం..

పెన‌మ‌లూరు (CLiC2NEWS): ప్ర‌యాణికులు ఉన్నా స‌రే బ‌స్సు ఆప‌కుండా వెళ్లిపోవ‌డంతో ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం లో గురువారం మ‌ధ్యాహ్నం కంకిపాడు వైపు నుండి పెన‌మ‌లూరు…